AP News | ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సర్వీసును పొడిగించారు. ఆయన పదవీకాలం ఈ నెలఖారుతో ముగియనుండగా.. మరో మూడు నెలల పాటు పొడిగించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.
వరంగల్ సెంట్రల్ జైలు స్థలం లో నిర్మాణం చేపట్టిన వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు సందర్శించారు. హాస్పిటల్ నిర్మాణ పనులపై వివిధ శాఖల ఉన్�
Chief Secretary Ramakrishna Rao | వైద్య వృత్తి ఎంతో పవిత్ర మైనదని, వైద్య విద్యను అభ్యసించే అవకాశం రావడం గర్వకారణమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన రామకృష్ణారావుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి గురువారం ఆయనను సెక్రటేరియట్లో మర్యాదపూర్వకంగా కలిసి అభ�
TG New CS | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కే రామకృష్ణారావు నియామకమయ్యారు. ఆయనను సీఎస్గా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
Tirumala | ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తిరుమల శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశ్వీరచనం, తీర్థప్రసాదాలు అందజేశారు.
AP Cabinet | ఏపీ మంత్రివర్గ సమావేశం ఫిబ్రవరి 6న జరుగనుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం సర్క్యులర్ను జారీ చేసింది.
Kerala | కేరళలో 34 ఏండ్లు ఐఏఎస్ అధికారులుగా పని చేసిన వేణు, శారదా మురళీధరన్ భార్యాభర్తలు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వీ వేణు నుంచి ఆయన భార్య శారదా మురళీధరన్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పీఆర్జీటీఏ, టీఆర్టీయూ టీఎస్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఉపాధ్యాయ ఎంఎల్సీ కూర రఘోత్తంరెడ్డి, పీఆర్�
IPS Tranffers | ఆంధ్రప్రదేశ్లో 37 మంది ఐపీఎస్ల ను బదిలీ చేశారు. శనివారం సాయంత్రం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు.