ఎల్ నినో నేపథ్యంలో పంట మార్పిడిలో నూతన విధానాలపై దృష్టి సారించాలని సీఎస్ సంజయ్ జాజు సూచించారు. మంగళవారం సచివాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్లో కలెక్టర్లతో సీఎస్ మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళి�
తెలంగాణ సచివాలయంలో పనిచేస్తున్న ఓ మహిళా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కు అక్కడే పనిచేసే మరో అధికారి నుంచి లైంగిక వేధింపులు ఎదురైనట్టు ఆరోపణలొచ్చాయి. ఓ కీలక విభాగంలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఉద్య
ఆదిలాబాద్ మెగా ఇండస్ట్రియల్ పార్క్ భూ సేకరణ విధానంపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు.
తదుపరి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ సంజయ్ జాజు నియమితులయ్యే అవకాశం కనిపిస్తున్నది. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజును కేంద్ర ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఆయనను
హైడ్రా కమిషనర్ రంగనాథ్ అఖిల భారతీయ సర్వీసు నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేత, బతుకమ్మకుంట భూ వివాదంలో న్యాయ పోరాటం చేస్తున్న ఎడ్ల సుధాకర్రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా�
Election Commission | నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల (Assembly Election) కు ఆదివారం షెడ్యూల్ విడుదలైంది. ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) దేశ రాజధాని ఢిల్లీలో మీడియా సమావేశం (Press Meet) ఏర్పాటు చేసి
CS Ramakrishna Rao | ఈనెల 16 వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన అధికారులు సభ్యుల ప్రశ్నలకు సమాదానాలను సిద్దం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ రావు ఆదేశించారు.
Telangana | ప్రభుత్వ కార్యదర్శి హోదా పోస్టుల్లో ఐపీఎస్ అధికారులను నియమిస్తూ నిరుడు సెప్టెంబర్ 28న జారీ అయిన జీవో 1342పై సికింద్రాబాద్కు చెందిన న్యాయవాది శ్రీకాంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
AP News | ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సర్వీసును పొడిగించారు. ఆయన పదవీకాలం ఈ నెలఖారుతో ముగియనుండగా.. మరో మూడు నెలల పాటు పొడిగించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.
వరంగల్ సెంట్రల్ జైలు స్థలం లో నిర్మాణం చేపట్టిన వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు సందర్శించారు. హాస్పిటల్ నిర్మాణ పనులపై వివిధ శాఖల ఉన్�
Chief Secretary Ramakrishna Rao | వైద్య వృత్తి ఎంతో పవిత్ర మైనదని, వైద్య విద్యను అభ్యసించే అవకాశం రావడం గర్వకారణమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన రామకృష్ణారావుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి గురువారం ఆయనను సెక్రటేరియట్లో మర్యాదపూర్వకంగా కలిసి అభ�