Dead Pigeons In Well | చనిపోయిన పావురాలు బావిలో కనిపించాయి. దీంతో కలుషితమైన ఆ బావిలోని నీటిని తాగి 60 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.
Cough Syrup | మధ్యప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల్లో దగ్గుమందు కారణంగా దాదాపు 14 మంది చిన్నారులు చనిపోయారు. ఈ ఘటన యావత్ భారతదేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిన్నారుల మృతి నేపథ్యంలో కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ �
మధ్యప్రదేశ్లోని చింద్వారాలో 11 మంది చిన్నారుల మృతికి కారణమైన దగ్గు మందు రాసిన డాక్టర్ను పోలీసులు అరెస్టు చేశారు. కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ (Coldrif syrup) తాగిన పక్షం రోజుల్లోనే చిన్నారులు కిడ్నీ ఫెయిల్ అయి మృత
Cough syrup | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని చింద్వారా (Chhindwara) జిల్లాలో కలుషిత దగ్గు మందుల (Cough syrup) కారణంగా వరుసగా చిన్నారులు ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది.
BJP Leader Caught 'Bribing' People | పోలింగ్ రోజున బీజేపీ నేత స్థానిక ఓటర్లకు డబ్బులు పంచారు. రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుబడిన వీడియో క్లిప్ను కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది. బీజేపీ నీచమైన చర్యకు పాల్పడిందని ఆరోపించింది. బ�
mayor Vikram Ahake | బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. పోలింగ్ రోజున యూ టర్న్ తీసుకున్నారు. నగరాన్ని అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ వీడియో సందేశా�
Kamal Nath | మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కమల్ నాథ్ (Kamal Nath) తమ కంచుకోట అయిన చింద్వారా లోక్సభ నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో వీడబోమని స్పష్టంచేశారు. కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ ఈసార
భోపాల్ : మధ్యప్రదేశ్ చింద్వారాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరా వాహనం బావిలో పడిపోగా.. ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి ఉన్నది. మరో ఆరుగురు గాయపడ్డారు. చింద్వారా జిల్లాలోని మోఖెడా పో�
Digital School | ఈ ప్రభుత్వ పాఠశాలను చూస్తే.. ఆ మాట ఇంకెప్పుడూ అనరు. మా పిల్లలను ఇదే స్కూల్లో చదివిస్తాం అని ఆ స్కూల్ ముందు క్యూ కడతారు. ఎందుకంటే.. ఆస్కూల్ ఇప్పుడు డిజిటల్ స్కూల్
భోపాల్: మధ్యప్రదేశ్లోని ఒక కరోనా టీకా కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగింది. చింద్వారా జిల్లాలోని లోధిఖేడలో గురువారం ఈ ఘటన చోటుచేసుకున్నది. వ్యాక్సిన్ వేయించుకునేందుకు వచ్చిన ప్రజలు ఒక్కసారిగా టీకా కేంద