Shashi Tharoor | మనుషుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు, బలవంతంగా మత మార్పిడిలు చేయిస్తున్నారనే ఆరోపణలతో ఛత్తీస్గఢ్ (Chhattishgarh) లో కేరళ (Kerala) రాష్ట్రానికి చెందిన ఇద్దరు సన్యాసినిల (Nuns) ను అరెస్ట్ చేశారు.
Murder | పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థిని మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లా అర్నపూర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి జోగా బర్సే నక్సలైట్ల చే�
Viral news | ఆ బ్యాంక్ మేనేజర్కు నాటు కోడి కూర అంటే చాలా ఇష్టం..! నాటు కోడి కూర కోసం అతడు చెవులు కోసుకోమన్నా కోసుకుంటాడు..! పుష్టిగా నాటు కోడి కూర తినడం కోసం అతను వెంపర్లాడుతుంటాడు..! ఈ క్రమంలో నిత్యం నాటు చికెన్ తిన
Encounter | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో బుధవారం భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. మాడేడ్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కూంబింగ్ నిర్వహిస్తున్న బలగా�
Maoists attack | ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు పోలీసులపై ప్రతీకార దాడికి పాల్పడ్డారు. పోలీస్ వాహనం లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బీజాపూర్ జిల్లాలోని సోమన్పల్లి=రాణిబొడ్లి మధ్య గన్నం నాలా దగ్గర ఈ ఘటన చోటుచేసుకుం
Encounter | ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. సెమ్రా ప్రాంతంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతిచెందినట్లు తెలిసింది. సుక్మా జిల్లా బోటెతంగో ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నార�
Romantic Stunts | ఓ ప్రేమ జంట విహారయాత్రకు బైకుపై వెళ్తోంది. ఆ సమయంలో జిల్లా ఎస్పీ అదే మార్గంలో తన కారులో వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రేమ జంట బైకు మీద రొమాంటిక్ స్టంట్స్ చేయడాన్ని ఆయన గమనించారు. వెంటనే తన మొబైల్ �
Encounter | ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఎన్కౌంటర్ జరుగుతున్న ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు చెందిన మరికొన్ని మృతదేహాలు లభ్యమయ్యాయి. ముందుగా 18 మంది మరణించినట్లుగా వెల్లడించి�
Telangana | హైదరాబాద్ : జాతీయ జలాభివృద్ధి సంస్థ( NWDA ) కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ ఈఎన్సీ( Telangana ENC ) మురళీధర్ లేఖ రాశారు. ఈ నెల 6వ తేదీన జరిగే నేషనల్ వాటర్ డెవలప్మెం�
Maoists | కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఓ యువకుడిని హత్య చేశారు. మృతుడిని గట్టగల్కు చెందిన దినేశ్ నూరేటిగా పోలీసులు గుర్తించారు. గట�
Telangana | ఛత్తీస్గఢ్ - తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. మావోయిస్టుల కోసం పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టు అగ్రనేత హిద్మా కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్�
ఛత్తీస్గఢ్లో ట్రాన్స్జెండర్స్ పోలీస్ ఉద్యోగాలు సాధించారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మొత్తం 13 మంది ట్రాన్స్జెండర్లను పోలీస్ కానిస్టేబుళ్లుగా నియమించింది. కాగా, తమకు ఇది గొప్ప అవకాశమని ట�