చేవెళ్ల బస్సు ప్రమాద స్థలి లో బాధిత కుటుంబాలను పరామర్శించేందు కు వెళ్లిన ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డికి నిరసన సెగ తగిలింది. రెండుసార్లు ఎంపీగా ఎన్నుకుంటే.. హైదరాబాద్-బీజాపూర్ హైవేను చేవెళ్ల వద్ద ఎంద�
కర్నూలు సమీపంలో జరిగిన భారీ రోడ్డు ప్రమాదానికి చెందిన విషాదం ఇంకా మరువకముందే.. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన మరో ఘోర రోడ్డ్డు ప్రమాదం తెలుగు రాష్ర్టాలను ఉలిక్కిపడేలా చేసింది.
Chevella Bus Accident | చేవెళ్ల బస్సు యాక్సిడెంట్పై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. రోడ్లు బాగోలేకపోవడం వల్లనో.. కాంగ్రెస్ పనిచేయకపోవడం వల్లనో యాక్సిడెంట్ జరగదని తెలిపారు. ఇది రెగ్యులర్గా జరిగిన
Chevella Bus Accident | చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న ఘటనలో వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం హాజీపూర్కు చెందిన భార్యాభర్తలు బందప్
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో (Chevella Accident) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు డ్రైవర్లు సహా 21 మంది మృతిచెందారు. మరో 20 మంది గాయపడ్డారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో (Chevella Accident) జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతిచెందారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Chevella Accident) జరిగింది. ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో 21 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Chevella Bus Accident)లో 21 మంది మృతిచెందారు. సోమవారం ఉదయం 5 గంటలకు తాండూరు డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు 30 మంది ప్రయాణికులతో తాండూరు నుంచ�