వికారాబాద్ జిల్లా చేవెళ్లలో టిప్పర్ లారీ, బస్సు ఢీకొన్న ప్రమాదంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. టిప్పర్లో కంకర, బస్సులో ప్రయాణికుల ఓవర్లోడ్ వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని.. ఆర్టీఏ అధికారులు,
చేవెళ్లలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంపై సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ సమీక్ష నిర్వహించింది. హైదరాబాద్కు గురువారం విచ్చేసిన సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్ అభయ్ మనోహర్ సప్రే, సభ్యుడు స
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం లక్డారం గ్రామ శివారులోని కంకర క్వారీల నుంచి నిత్యం వందలాది టిప్పర్లతో పరిమితికి మించి కంకర తరలిస్తున్నారు.దీంతో ప్రతిరోజు 65వ జాతీయ రహదారిపై తరుచూ ప్రమాదాలు జరుగుతున�
పాలకుల నిర్లక్ష్య మే ప్రయాణికులకు శాపంగా మారిందని తాండూరు యువకులు మండిపడ్డారు. తాండూరు డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యం లో మంగళవారం తాండూరులో రోడ్లను వెంటనే బాగు చేయాలని ఆందోళన చేపట్టా రు. తాండూరు-హైదరాబాద�
‘మనిషికి మనిషి తోడు..’ ‘ఆపదలో ఆదుకునే సాటి మనిషే దేవుడు’ అని పెద్దలు చెప్తుంటారు. ఇది నిజమేనని తెలిపే ఎన్నో స్ఫూర్తిదాయకమైన ఘటనలు ఉన్నాయి. ప్రాణాలకు తెగించి మరీ ఇతరుల ప్రాణాలను కాపాడిన ఆదర్శమూర్తులను చూ�
రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చడంలో ప్రభుత్వ యంత్రాం గం నిర్లక్ష్య ధోరణితో అంతర్గత, రాష్ట్ర, జాతీయ రహదారులపై తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా చెవెళ్ల సమీపంలోని మిర్జాగూడ వద్ద సోమవారం �
చేవెళ్ల బస్సు ప్రమాద స్థలి లో బాధిత కుటుంబాలను పరామర్శించేందు కు వెళ్లిన ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డికి నిరసన సెగ తగిలింది. రెండుసార్లు ఎంపీగా ఎన్నుకుంటే.. హైదరాబాద్-బీజాపూర్ హైవేను చేవెళ్ల వద్ద ఎంద�
కర్నూలు సమీపంలో జరిగిన భారీ రోడ్డు ప్రమాదానికి చెందిన విషాదం ఇంకా మరువకముందే.. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన మరో ఘోర రోడ్డ్డు ప్రమాదం తెలుగు రాష్ర్టాలను ఉలిక్కిపడేలా చేసింది.
Chevella Bus Accident | చేవెళ్ల బస్సు యాక్సిడెంట్పై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. రోడ్లు బాగోలేకపోవడం వల్లనో.. కాంగ్రెస్ పనిచేయకపోవడం వల్లనో యాక్సిడెంట్ జరగదని తెలిపారు. ఇది రెగ్యులర్గా జరిగిన
Chevella Bus Accident | చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న ఘటనలో వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం హాజీపూర్కు చెందిన భార్యాభర్తలు బందప్
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో (Chevella Accident) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు డ్రైవర్లు సహా 21 మంది మృతిచెందారు. మరో 20 మంది గాయపడ్డారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో (Chevella Accident) జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతిచెందారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Chevella Accident) జరిగింది. ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో 21 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Chevella Bus Accident)లో 21 మంది మృతిచెందారు. సోమవారం ఉదయం 5 గంటలకు తాండూరు డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు 30 మంది ప్రయాణికులతో తాండూరు నుంచ�