కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రోకర్లుగా వ్యవహరిస్తూ జోకర్ల మాదిరిగా మాట్లాడుతున్నారని తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నాయకుడు చెరుకు సుధాకర్ విమర్శించారు. వీరు నిలకడ లేకుండా పిచ్చిపట్టినట్టు మాట్లాడుతూ �
Cheruku Sudhakar | బీఆర్ఎస్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో కౌంట్ లెస్ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల కాలంలో కోమటిర�
బీఆర్ఎస్ నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య గెలుపు కోసం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మంగళవారం చిట్యాలలో రోడ్ షో నిర్వహించనున్నారు.
కాంగ్రెస్ నాయకులు ఫ్యూడల్ పోకడలు పోతున్నారని, ఆ పార్టీ సీనియర్లు పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉన్నదని బీఆర్ఎస్ నేత చెరుకు సుధాకర్ పేర్కొన్నారు. బీజేపీ నాయకులకు రాష్ట్రంపై సోయే లేదని విమర్శించారు.
కేసీఆర్కు రాష్ట్రం, ప్రజలు, అభివృద్ధి మీద ధ్యాస తప్ప మరేది ఉండదని, పనితనం తప్ప పగతనం లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఆయనకు పగపైనే ధ్యాస ఉంటే టీపీసీసీ చీఫ్ రేవంత్ జైల్లో ఉం
Harish Rao | పని తనమే తప్ప పగతనం లేని నాయకుడు కేసీఆర్ అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. నిజంగా కేసీఆర్కు పగ ఉంటే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఎప్పుడో జైల్లో కూర్చునేవాడు. �
Cheruku Sudhakar | ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, పీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడ
పీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ (Cheruku Sudhakar) సొంతగూటికి చేరన్నారు. కాంగ్రెస్లో బీసీలకు స్థానం లేదంటూ ఆ పార్టీకి రాజీనామా చేసిన ఆయన నేడు బీఆర్ఎస్లో చేరనున్నారు.
బీసీ నేతల విషయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితోపాటు కాంగ్రెస్ నేతల తీరును నిరసిస్తూ పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఏ పదవీ లేకపోయినా భరించవచ్చు గానీ ఆత్మగ
Cheruku Sudhakar | ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు ఇప్పటికే జిట్టా బాలకృష్ణారెడ్డి బీఆర్ఎస్లో చేరడం లాంఛనమే కానుండగా..నేడు డాక్టర్ చెరుకు సుధాకర్
కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో ఆ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్య పోరు మరోసారి భగ్గుమంది. సోమవారం నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో కొనసాగిన పాదయాత్రలో పా
శతాబ్దానికిపైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల వారు ఉన్నప్పటికీ.. నల్లగొండలో బీసీలు, దళితులకు ఎందుకు స్థానం ఇవ్వడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డిని నాయకులు నిలదీశ�
తనను, తన కొడుకును చంపుతానని బెదిరించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ శనివారం రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రేకు ఫిర్యాదు చేశారు. ఈ
Komatireddy Venkat Reddy | కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అంటేనే రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువు. అవసరం లేనివి, సందర్భం కానివి, తన స్థాయికి మించినవి ఇలా ఎన్నో రకాలుగా వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండేందుకే ఆయన తాపత్రయం