చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల ప్రజల ఆకాంక్ష మేరకు తక్షణమే చేర్యాల కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయకపోతే రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమని �
Revenue division | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు జనగామ ఎన్నికల సభలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రభుత్వం ఏర్పాటు కాగానే రెవెన్యూ డివిజన్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదన్నారు ఆల్ ఇండియ�
Panchayat Secretary | సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రానికి చెందిన ఏటి బాబు సిద్దిపేట రూరల్ మండలంలోని రాంపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. పంచాయతీ కార్యదర్శి బాబు భార్య జ్యోతి అంగ�
Alumni | చేర్యాల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 1998-99 బ్యాచ్కు చెందిన 10వ తరగతి విద్యార్ధులు పాఠశాలలో ఆదివారం పూర్వపు విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు.
Gurukul Students | గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో అభ్యసిస్తున్న విద్యార్ధులతోపాటు గతంలో చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకుశిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ పి.మన్విచంద్ ఆదివారం ఒక ప్రకటనల
Cherial | అన్ని అర్హతలు కలిగిన చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 27న ఎల్కతుర్తిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు చేర్యాల ప్రాంతం నుంచి ఊరూరి నుంచి ఉప్పెనలా తరలిరావాలని, గులాబీ సైనికులు సభను విజయవంతం చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్�
MLA Palla Rajeshwar Reddy | చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మించేందుకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మంజూరు చేయించిన రూ.5 లక్షల వ్యయంతో చేపట్టే నిర్మాణ పనులను ఇవాళ ఏఎంసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ గ�
MLA Palla rajeshwar reddy | కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో జనగామ నియోజకవర్గంలోని రిజర్వాయర్లకు గోదావరి జలాలు రాలేదని.. దీంతో వేలాది ఎకరాల్లో రైతుల పంటలు ఎండిపోయాయని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. నష్టపోయ
సిద్దిపేట జిల్లా చేర్యాలను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయకుంటే ఊరుకునేది లేదని, ప్రజల మనోభావాలను గుర్తించి ప్రభుత్వం వెంటనే డివిజన్ ప్రకటించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశార
సిద్దిపేట జిల్లా చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నల్లనాగుల శ్వేత (Nallanagula Swetha) ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించారు.
బీహార్ రాష్ర్టానికి చెందిన ఓ యువకుడు చేర్యాలలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు పట్టణంలో దాడులు నిర్వహించి నిందితుడు రాకేశ్కుమార్ను పట్టుకున్నారు. బుధవారం ఎక్సైజ్ స�
‘కాంగ్రెస్ హయాంలో తెలంగాణ అంటేనే కరువు ప్రాంతం. చెరువులల్ల చుక్క నీరు లేకపోతుండె. 1000 ఫీట్ల బోర్లు వేయాల్సి వస్తుండె. రైతుల ఆత్మహత్యలు.. చేనేతల ఆకలి చావులు.. ఇటువంటి నమూనాలు ఎన్ని చూసినం. కాంగ్రెస్ రాజ్యంల
CM KCR | సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజల గతి, బతుకు బచ్చన్నపేట చెరువోలెనే ఉండేదని సీఎం కేసీఆర్ అన్నారు. జనగామ నియోజకవర్గంలోని చేర్యాలలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరై.. భారీగా హాజర
CM KCR | ‘ఆ రెండు జాతీయ పార్టీలకు కేసీఆర్ను చూస్తే భయమైతంది.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేనా మహారాష్ట్రలో వచ్చి పడుతడు.. మా పుంగి బజాయిస్తడని వాళ్లకు తెలుసు’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అ�