కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కారణంగా రాష్ట్రంలో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కొరత కారణంగా తిప్పలు పడుతున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని కోనాపురం గ్రామంలో యూరియా కోసం రైతు�
అకాల వర్షాలతో అన్నదాతలు సతమతమైపోతున్నారు. గత రాత్రి చెన్నారావుపేట మండల వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడిచి రైతులు నష్టపోయారు.
Chennaraopet | సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అడ్మిషన్ కోసం ఆదివారం జరిగిన సాధారణ ఎంట్రెన్స్ ఎగ్జామ్(Gurukul entrance exam) రాయకుండా ఓ బాలికను ఆపిన ఘటన చెన్నారావుపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
ఓ రైతు మక్కజొన్న చొప్పకు నిప్పు పెట్టగా, ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని సజీవ దహనమయ్యాడు. ఈ హృద య విదారక ఘటన చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేటలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అల్లంనేన�
వరంగల్ (Warangal) జిల్లా చెన్నారావుపేట (Chennaraopet) మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని లింగాపురం గ్రామంలో వ్యవసాయ పొలం దున్నుతున్న ఓ ట్రాక్టర్ (Tractor) ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది.
తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాతిగా పనిచేస్తోంది. వ్యవసాయంలో అడుగడుగునా అన్నదాతకు దన్నుగా నిలుస్తోంది. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోంది. ఎరువులు, విత్తనాల కొరత తీర్చింది. సబ్సిడీపై విత్తనాల�