IPL : ఇంగ్లండ్పై టీమిండియా టెస్టు సిరీస్ విజయాన్ని ఎంజాయ్ చేసిన అభిమానులను మరో క్రికెట్ పండుగ అలరించనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 17 సీజన్ మరో 12 రోజుల్లో అరంభం కానుంది. ఈ సమయంలో ఐపీఎల్ చైర్మన్ అ
రానున్న ఐపీఎల్ సీజన్ కోసం ప్రసార చిత్రాలు అభిమానులను ఆకట్టుకునే రీతిలో రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యంగా ఫ్యాన్స్ను దృష్టిలో పెట్టుకుంటూ లీగ్ డిజిటల్ స్పాన్సర్ జియో సినిమా లఘు చిత్రాలను రూపొందిస
IPL 2024 - MS Dhoni | ఐపీఎల్ - 2024 నేపథ్యంలో సీఎస్కే ఇటీవలే ప్రాక్టీస్ క్యాంప్ను ఏర్పాటుచేసింది. పలువురు స్టార్ ప్లేయర్లు ఇప్పటికే అక్కడకు చేరుకోగా తాజాగా ‘తాలా’ కూడా ఎంట్రీ ఇచ్చాడు.
ఐపీఎల్ మొదలుకాకముందే డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్కింగ్స్కు ఎదురుదెబ్బ తగిలింది. చేతి వేలి గాయం కారణంగా న్యూజిలాండ్ క్రికెటర్ డేవాన్ కాన్వె రానున్న ఐపీఎల్ సీజన్కు పూర్తిగా దూరమయ్యే అవకా
MS Dhoni : భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) ఐపీఎల్ ఆఖరి సీజన్కు సిద్ధమవుతున్నాడు. సీజన్ ఆరంభానికి ముందు మహీ రిలాక్స్గా గడుపుతున్నాడు. భారత వ్యాపార దిగ్గజం ముఖేజ్ అంబానీ...
Shivam Dube | ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్కు ఆ జట్టు ఆల్ రౌండర్ డారెల్ మిచెల్ (న్యూజిలాండ్), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (బంగ్లాదేశ్)లు గాయాలతో సతమతమవుతుండగా తాజాగా మరో ఆల్ రౌండర్ గాయం బారిన పడ్డాడు.
MS Dhoni : మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) పేరు ఓ సంచలనం. ఆటగాడిగా, కెప్టెన్గా తన ముద్ర వేసిన మహీ టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లోనూ విజయవంతమైన సారథిగా పేరు తెచ్చుకు
IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) 17వ సీజన్ ప్రారంభానికి ముందే వార్తల్లో నిలుస్తోంది. ఈ మధ్యే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన ఎతిహద్ ఎయిర్వేస్ (Etihad Airways) కంపెనీకి
MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) కెరీర్లో చివరి ఐపీఎల్(IPL 2024)కు సిద్ధమవతున్నాడు. టోర్నీకి నెల రోజులే ఉండడంతో మహీ భాయ్ ప్రాక్టీస్ వేగం పెంచాడు. తాజాగా రాంచీలో అతడు బ్యాటింగ్ ప్రాక్ట�
MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)కి వీరాభిమాని గోపి కృష్ణన్(Gopi Krishnan) ఆత్మహత్య చేసకున్నాడు. 34 ఏండ్ల వయసులోనే సూసైడ్ చేసుకొని అందర్నీ షాక్కు గురి చేశాడు. తమిళనాడులో కడ్డలోర్ జిల్లాల
MS Dhoni : ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో కొత్తగా నిర్మించిన ఆలయం(Lord Rama Temple) లో రాముడి ప్రాణ ప్రతిష్టకు మరో ఆరు రోజులే ఉంది. దాంతో, నిర్వాహకులు ఆహ్వానాలు అందించే ప్రక్రియను వేగవంతం చేశారు. తాజాగా భారత క�