పట్టణంలో నిత్యం జన సమ్మర్ధంతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో శనివారం కోరుట్ల పోలీసులు డాగ్ స్క్వాడ్ బృందంతో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుట్ల కొత్త బస్టాండ్, ఆర్బీ హోటల్ పరిసరాలు, కిసాన్ షాపింగ్ మాల్
Minister Harish rao | కుల వృత్తులను కాపాడి వారికి ఆర్థికంగా చేయూత అందించేందుకు బీసీ కుల వృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయ పథకం అమలు చేస్తున్నాం. బ్యాంకుల ద్వారా ష్యూరిటీ, గ్యారెంటీ లేకుండా సీఎం కేసీఆర్ చొరవతో నేర
వివిధ కారణాలతో మరణించిన పోలీసులకు సంబంధించిన పెన్షన్లు, ఉద్యోగాలు వారి కుటుంబాలకు త్వరగా వచ్చేలా చూడాలని, సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికాభివృద్ధిని సాధించి ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామూనే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించారు.
తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో చెక్కులు అందజేత పాత్రికేయులకు అండగా ప్రభుత్వం: అల్లం నారాయణ హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): విధి నిర్వహణలో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అండగా నిలిచి ఆర్థిక భ
తానూర్ : పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని ముధోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని అర్హులైన 86 మంది లబ్ధిదార�
ఆసిఫాబాద్ : దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన �
మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ నెల్లికుదురు : సీమాంధ్ర పాలన నుంచి విముక్తి పొంది నీళ్లు, నిధులు, నియామకాలు దక్కించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ సర్కారు ము�
Crime news | జిల్లాలో గత కొద్ది రోజులుగా సంచలనం సృష్టిస్తున్న రైతుబంధు చెక్కుల దుర్వినియోగం కేసును నల్లగొండ జిల్లా పోలీసులు ఛేదించినట్లు అదనపు ఎస్పీ నర్మద తెలిపారు.