‘సమాజం మనకు ఎంతో ఇచ్చింది. మనం కూడా సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి.. లేకుంటే లావైపోతాం’ ఇది ఓ సినిమాలో డైలాగ్. కానీ ఓ యంగ్ టీమ్ దాన్ని నిజం చేస్తున్నది.
ఓ గ్రామంలోని రైతు, ప్రతి పౌర్ణిమ రోజు సాయంత్రం రామాలయం వద్ద అన్నదానం చేసేవాడు. చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అక్కడికి వచ్చి భోజనం చేసేవారు. ఒక పౌర్ణిమ రోజు సాయంత్రం గ్రామం నుంచి వెళ్తున్న ఓ ప్రవచనకర్తకు అ�
Elon Musk: రెండు బిలియన్ల డాలర్ల విలువైన టెస్లా షేర్లను ఎలన్ మస్క్ దానం చేశారు. ఓ ఛారిటీకి ఇచ్చినట్లు ఆయన తన ఇన్కంట్యాక్స్ ఫైలింగ్లో తెలిపారు.
రోడ్డు ప్రమాద బాధితురాలికి అమాత్యుడు కొప్పుల ఈశ్వర్ ఆపన్న హస్తం అందించారు. చికిత్సకు రూ.2.50 లక్షల ఎల్వోసీ అందజేసి అండగా నిలిచారు. గత నెల లో గొల్లపల్లి మండలంలోని గోవింద్పల్లి స్టేజీ వద్ద ఆటో,ఆయిల్ ట్యా�
Charity | భారతీయులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. 2021-22 సంవత్సరంలో అక్షరాలా రూ.23.7వేలకోట్లు దాతృత్వానికి ఖర్చు చేశారు. ఇందులో అత్యధికంగా ధార్మిక సంస్థలకే విరాళాలు ఇచ్చినట్లు ఓ ప్రైవేట్ యూనివర్సిటీ
లండన్: అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ కుటుంబం నుంచి బ్రిటన్కు చెందిన ప్రిన్స్ చార్లెస్ ట్రస్ట్ మిలియన్ పౌండ్ల (రూ.9.64 కోట్ల) విరాళం స్వీకరించింది. బ్రిటన్ మీడియా సంస్థ ‘ది స�
సత్యసాయిసేవా సమితి సభ్యులు ఓ వైపు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ.. మరో వైపు సామాజిక సేవలో మునిగితేలుతున్నారు. మెట్పల్లి ప్రభుత్వ దవాఖానలో రోగుల సహాయకుల కోసం నిత్యాన్నదానం సత్రం నిర్వహిస్తున్నార�
ఏడు పదుల వయసులో ఇతరులపై ఆధారపడి బతుకుతున్న ఓ వృద్ధురాలు తన పెద్ద మనసును చాటుకొన్నది. తాను దాచుకొన్న రూ.2 లక్షల రూపాయలను ఆలయానికి విరాళంగా అందజేసింది. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి గ్రామానికి
దేశంలోని పలు ఎలక్టోరల్ ట్రస్టులకు వివిధ కార్పొరేట్లు, వ్యక్తుల నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.258.49 కోట్లు విరాళాలకు అందినట్టు ఓ విశ్లేషణలో తేలింది. వీటి నుంచి రూ.258.43 కోట్లు (99.97%) పలు రాజకీయ
నాలుగేళ్ల చిన్నారి అరుదైన కంటి క్యాన్సర్తో బాధపడుతోంది. ఇప్పటివరకు ఉన్నదంతా అమ్మి, అప్పులు చేసి తల్లిదండ్రులు చికిత్స చేయించారు. ఇంకా చికిత్సకు రూ.10 లక్షలు ఖర్చవుతాయని
నీట్లో మంచి మార్కు లు తెచ్చుకొని ప్రభుత్వ కోటాలో ఎంబీబీఎస్ సీటు సాధించిన ఆ యువతికి పేదరికం శాపంగా మారిం ది. చదువుకొనే స్థోమత లేక దాతలసాయం కోసం ఎదురుచూస్తున్నది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసుల్లో ఉద్యోగాన్ని సాధించడమే లక్ష్యంగా ఉన్నప్పటికీ.. సరైన వసతులు, ఆర్థిక వెసులుబాట్లులేని వారికి ఉచితంగా కోచింగ్ స్కాలర్షిప్స్ అందించేందుకు సోనూసూద్ ముందుకొచ్చారు.‘సంభవం