Charanjit Singh Channi: పంజాబ్ మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్ని.. గురువారం పంజాబ్ వర్సిటీలో ఎంఏ పరీక్ష రాశారు. ఒకవైపు ఢిల్లీలో కాంగ్రెస్ నేతల భేటీ జరుగుతుండగా, ఆయన మాత్రం వార్షిక వర్సిటీ పరీక్షలకు హాజరయ
పంజాబ్ కాంగ్రెస్లో తీవ్ర అసమ్మతి చిచ్చు రాజుకుంది.2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్లో చేపట్టిన సంస్థాగత నియామకాలు పార్టీలో అసమ్మతికి దారితీశాయి.
Surgical Strikes |పెహల్గామ్ ఉగ్రదాడి వేళ 2019 పుల్వామా దాడి తర్వాత సరిహద్దు వెంబడి భారత సాయుధ బలగాలు జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి కేంద్రాన్ని ప్రశ్నించి రాజకీయ వివాదానికి తెరతీశారు కాంగ్రెస్ ఎంపీ (Congress MP), ప�
పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చెన్నీ రెండు చోట్లా ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. పోటీ చేసిన రెండు చోట్లా ఆయన ఓడిపోయారు. దీంతో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలినట్లైంది. ఎన్నికల వ్యూహంలో భాగంగా రెం�
అమృత్సర్: చతుర్ముఖ పోటీ నెలకొన్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగనుంది. మొత్తం 117 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతున్నది. ఎన్నికల బరిలో 1,304 �
పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ యూపీ, బిహార్ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు.
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ భద్రతా వైఫల్యంపై పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ క్షమాపణలు చెప్పారు. జనవరి 5వ తేదీన ఫిరోజ్పూర్లో రోడ్డుపై ప్రధాని మోదీ కాన్వాయ్ 20 నిమిషాల పాటు నిలిచిపోయిన విష�