డెహ్రాడూన్: చార్ధామ్ యాత్రలో ఇప్పటి వరకు 91 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. మే 3వ తేదీ నుంచి యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. ఎక్కువ శాతం మృతుల్లో గుండెపోటు వచ్చినవాళ్లు ఉన్నట్లు ఉత్తరాఖం�
ఓ నోయిడా వ్లాగర్ తన పెంపుడు కుక్కను కేదార్నాథ్ పుణ్యక్షేత్రానికి తీసుకెళ్లి.. దానికి పసుపు తిలకం దిద్దాడు. ఆలయ ఆచారాన్ని కించపరిచినందుకు చిక్కుల్లో పడ్డాడు. ఆలయ కమిటీ ఆగ్రహానికి గురయ్యాడు. నోయ�
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఆ యాత్రకు వెళ్లిన భక్తుల్లో ఇప్పటి వరకు 31 మంది మృతిచెందినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మే 3వ తేదీన చార్ధామ్ య
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో చార్థామ్ యాత్ర ప్రారంభమై కేవలం ఆరు రోజులే అవుతోంది. అయితే ఈ ఆరు రోజుల్లోనే ఇప్పటికే 20 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Kedarnath | ఉత్తరభారతంలోని ప్రముఖ శైవక్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్ (Kedarnath) ఆలయం తెరచుకున్నది. ఉదయం 6.26 గంటలకు వేద మంత్రోచ్ఛారణలు
డెహ్రాడూన్: చార్ ధామ్ యాత్రకు రోజువారీ పరిమితిని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. మే 3 నుంచి ప్రారంభంకానున్న చార్ ధామ్ యాత్రకు సంబంధించిన వివరాలను ఆదివారం ప్రకటించింది. బద్రీనాథ్కు రోజువారీ యా�
డెహ్రాడూన్: ఈ ఏడాది చార్ ధామ్ యాత్రకు కరోనా నెగిటివ్ రిపోర్ట్, టీకా సర్టిఫికెట్ తప్పనిసరి కాదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం శనివారం తెలిపింది. తదుపరి ఆదేశాల వరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులను కరోనా నెగిట�
డెహ్రాడూన్: చార్ధామ్ దేవస్థానం బోర్డును ఉత్తరాఖండ్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం పుస్కర్ సింగ్ ధామి ప్రకటించారు. అన్ని అంశాలను అధ్యయనం చేసిన తర్వాత.. చార్ధామ్ దేవస
విడాకుల తర్వాత మానసిక ప్రశాంతత కోసం కొన్ని రోజులుగా ఆధ్యాత్మిక వేటలో మునిగిపోయింది టాలీవుడ్ హీరోయిన్ సమంత (Samantha). తాజాగా ఓ సెల్ఫీని సోషల్మీడియాలో పోస్ట్ చేసింది.
Samantha char dham yatra | నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత పేరు సోషల్ మీడియాలో రెగ్యులర్గా వినిపిస్తుంది. అసలు చైతూతో ఆమె ఎందుకు విడిపోయింది? ఇందులో సమంత తప్పే ఉందా? విడాకులకు ఇవే కారణాలు అయి ఉంటాయి అంటూ రక�
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇక భారత వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. మరింత భారీ వర్షాలు కురవనున్
డెహ్రాడూన్: చార్ధామ్ యాత్రలో ఎంత మంది భక్తులైనా పాల్గొనవచ్చని ఉత్తరాఖండ్ హైకోర్టు తెలిపింది. ఇటీవల యాత్రకు అనుమతించిన హైకోర్టు.. ప్రతిరోజు కొంతమందిని మాత్రమే అనుమతించాలని ఆంక్షలు విధించిన విషయం తె
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హరీష్ ధామి, మనోజ్ రావత్ ఆ రాష్ట్ర అసెంబ్లీ వద్ద మంగళవారం ధర్నా చేశారు. ధార్చులలో మొబైల్ కనెక్టివిటీని మెరుగుపర్చాలని, చార్ ధామ్ యాత్రను
‘చార్ధామ్ యాత్ర లైవ్ కుదరదు’ | చార్ధామ్లోని కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాల గర్భగుడిలో జరిగే జరిగే పూజ కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం చేయడం కుదరదని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సి�