చార్ధామ్ యాత్రకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తుతున్నారు. దీంతో వారు ట్రాఫిక్, ఇతరత్రా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైందనే
చార్ధామ్ యాత్రలో భాగంగా శనివారం కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి దేవాలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. చలికాలంలో మూసివేసిన ఈ దేవాలయాలను శుక్రవారం నుంచి తెరచిన సంగతి తెలిసిందే.
చార్ధామ్ యాత్ర నవంబర్ 18న ముగియనున్నది. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ దేవాలయాన్ని నవంబరు 18న మధ్యాహ్నం 3.33 గంటలకు మూసివేయడంతో ఈ యాత్ర ముగుస్తుంది. ఈ వివరాలను శ్రీ బద్రీనాథ్-కేదార్నాథ్ దేవాలయాల కమిటీ చైర
Char Dham yatra | ఈ ఏడాది చార్ధామ్ యాత్రలో (Char Dham yatra) ఇప్పటి వరకు 200 మంది యాత్రికులు మరణించారు. అనారోగ్య సమస్యలు, బండరాళ్లు పడటం వల్ల ఎక్కువ మంది చనిపోయినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది.
Char Dham Yatra | ప్రముఖ పుణ్యక్షేత్రాలు కేదార్ నాథ్, బద్రీనాథ్ కు వెళ్లే మార్గంలో ప్రతికూల వాతావరణం (Weather Conditions) కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చార్ ధామ్ యాత్ర (Char Dham Yatra)కు బ్రేక్ పడింది.
చార్ధామ్ యాత్రలో (Char Dham Yatra) భక్తులకు ఇబ్బందులు తప్పట్లేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కష్టాలు పడుతున్నారు. ఉత్తరాఖండ్లోని (Uttarakhand) పితోరాగఢ్ జిల్లాలో (Pithoragarh) కొండచరియలు (Landslide) విరిగిపడ్డాయి.
Kedarnath Dham: కేదార్నాథ్ ఆలయాన్ని ఈనెల 25వ తేదీన తెరవనున్నారు. ఛార్ధామ్ బోర్డు ఈ విషయాన్ని తెలిపింది. హెలికాప్టర్ బుకింగ్స్ను కూడా ఇప్పటికే ప్రారంభించారు. లక్షలాది మంది భక్తులు కేదార్ టూర్కు రిజి�
Kedarnath Temple: ఈ ఏడాది కేదార్నాథ్ ఆలయాన్ని ఏప్రిల్ 25వ తేదీన ఓపెన్ చేయనున్నారు. కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మెన్ అజేంద్ర అజయ్ ఈ విషయాన్ని తెలిపారు.
Kedarnath Dham:ఉత్తరాఖండ్లోని ఛార్థామ్ యాత్రలో భాగమైన కేదార్నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని ఇవాళ మూసివేశారు. బాబా కేదార్ ఆలయ ద్వారాలకు ఉదయం 8.30 నిమిషాలకు తాళం వేసేశారు. శీతాకాలం ప్రవేశించిన నేపథ్యంలో ఆలయాన�
char dham yatra: ఛమోలీ జిల్లాలోని మానా గ్రామంలో ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ థామి మాట్లాడారు. ఈ ఏడాది ఛార్థామ్కు యాత్రికులు పెద్ద సంఖ్
Char Dham Yatra | ఈ ఏడాది చార్ధామ్ యాత్రలో ఇప్పటి వరకు రెండువందల మందికిపైగా యాత్రికులు మృత్యువాతపడ్డారు. పవిత్ర చార్ధామ్ యాత్ర గత నెల 3న ప్రారంభమైంది.
Char Dham Yatra | చార్ధామ్ యాత్రకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. గత నెల 3న ప్రారంభమైన నాటి నుంచి ఈ నెల 11 వరకు 19 లక్షల మందికిపైగా యాత్రలో పాల్గొన్నారని బ్రదీనాథ్ – కేదార్నాథ్ ఆలయ కమిటీ ఆదివారం తెలిపిం�