Mohammad Rizwan; విరాట్ ఫిట్నెస్కు ఫిదా అయ్యాడు రిజ్వాన్. చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో సెంచరీతో మాస్టర్క్లాస్ ఇన్నింగ్ ఆడాడు కోహ్లీ. అయితే మీడియా సమావేశంలో పాక్ కెప్టెన్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ బ్యాటిం
అసలే చాంపియన్స్ ట్రోఫీ. అందులోనూ చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు. తమ జట్టే గెలవాలని రెండు దేశాల అభిమానుల (Pakistan Fan) ఆరాటం. మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఆగటగాళ్లను ఉత్తేజపరుస్తూ మద్దతుగా నిలుస్తుంటారు. తమ �
IND vs PAK | ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో టీవీలో ఒక్కసారిగా మెగాస్టార్ చిరంజీవి స్టేడియంలో కనిపించడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యారు. డైరెక్టర్ సుకుమార్తో కలిసి ఏపీ విద్యా శాఖ �
IND Vs PAK | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా పాకిస్తాన్తో భారత జట్టు తలపడుతున్నది. 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. టీమిండియా 242 పరుగుల టార్గెట్తో ఇన్నింగ్స్ను మొదలుపెట్టింది. కెప్టెన్
IND Vs PAK | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య దుబాయి వేదికగా మ్యాచ్ జరుగుతున్నది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ ముగిసింది. 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. టీమిండియాకు 242 పరుగుల లక్ష్యాన
IND vs PAK | దుబాయి వేదికగా జరుగుతున్న మ్యాచ్లో పాకిస్థాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 10వ ఓవర్లో పాక్ రెండో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ వేసిన 9.2వ బంతికి ఇమామ్ (10) రనౌట్ అయ్యాడు. అంతకుముందు 9వ ఓవర్లో
IND vs PAK | దుబాయి వేదికగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. 8వ ఓవర్లో బాబర్ ఆజామ్ (23) ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన�
IND Vs PAK | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా పాక్-భారత్ మధ్య వన్డే మ్యాచ్ కొద్ది సేపట్లో ప్రారంభం కానున్నది. మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో �
Shubman Gill | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్-పాకిస్తాన్ మధ్య కీలక మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్ ఇరుజట్లకు కీలకం. దాంతో మ్యాచ్లో ఎలాగైనా విజయం సాధించాలని ఇరుజట్లు కసిగా ఉన్నాయి. మ్యాచ్కు ముందు టీ�
IND Vs PAK | చాంపియన్స్ ట్రోఫీలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ దుబాయి వేదికగా ఆదివారం జరుగనున్నది. బంగ్లాదేశ్తో గెలుపుతో టోర్నీలో బోణీ కొట్టింది టీమిండియా. మరో వైపు ఆతిథ్య జట్టు ప
భారత్, పాకిస్థాన్ జట్లు క్రికెట్ కదనరంగంలో కలబడబోతున్నాయి. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూపు-ఏలో ఆదివారం భారత్, పాక్ మధ్య కీలక పోరు జరుగనుంది. మెగాటోర్నీలో మరింత ముందంజ వేయాలంటే తప్పక గెలువాల్సిన
పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీలో రోజుకో ఘటన చోటు చేసుకుంటూనే ఉన్నది. దాదాపు 30 ఏండ్ల తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న పాక్..ఏర్పాట్ల విషయంలో నవ్వులపాలు అవుతున్నద�
చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా అద్భుతం చేసింది. 2009 నుంచి ఈ మెగాటోర్నీలో గెలుపు ఎరుగని ఆసీస్ రికార్డు విజయంతో కదంతొక్కింది. శనివారం లాహోర్లో ప్రియమైన ప్రత్యర్థి ఇంగ్లండ్తో జరిగిన హై స్కోరింగ్ పోర�