బీజేపీ ప్రభుత్వం సామాన్యుడిపై భారం మోపుతూ.. కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చుతున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద�
రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీకి తామే మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. దీంతో రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ కొన్ని సీట్లు గెలవచ్చన్నారు. అయితే తమ పార్టీకి సీట్ల కంటే ప్రజా సంక్షేమమే ముఖ్యమన్నారు.
మున్సిపాలిటీతో పాటు పట్టణ ప్రాంతాల్లోని కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హు�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో దేశానికి చాలా ప్రమాదమని, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఒక్కొక్కటిగా కార్పొరేట్ శక్తులకు అమ్మేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ధ�
కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాజ్యాంగ విలువలను విధ్వంసం చేసిందని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉద్యమించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పిలుపునిచ్చార
తెలంగాణను అష్టకష్టాల పాల్జేసిన ప్రధాని మోదీకి.. రాష్ట్రానికి వచ్చే నైతిక హక్కు లేదని, ఒక వేళ వచ్చినా అడ్డుకొని తీరుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు.
నల్లగొం డ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు
విస్తృత అధ్యయనం, ముక్కుసూటిగా మాట్లాడే నైజం సీపీఐ సీనియర్ నేత చాడ వెంకట్రెడ్డి సొంతమని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. చాడ వెంకట్రెడ్డి శాసనసభలో చేసిన ప్రసంగాలతో రూపొందించిన