కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి (Chada Venkat Reddy) విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని ఆగ్�
రేకొండ మాజీ ఎంపీటీసీ చాడ శోభ మృతి గ్రామానికి తీరనిలోటని సిపిఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి, బిఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి అన్నారు.
ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతూ, మతోన్మాధాన్ని పెంచి పోషిస్తున్న నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం నుండి దేశాన్ని రక్షించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఇందుర్తి మాజీ శాసనసభ్యులు చాడ వె�
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తన సొంత రాష్ట్రమైన మహారాష్ట్రకు వెళ్లినప్పుడు ఆ రాష్ట్రప్రభుత్వం తగిన రీతిలో గౌరవించకపోవడం ప్రజాస్వామ్య విలువలను పాతరేయడమేనని సీపీఐ జాతీయ కార�
రాష్ట్రంలోని రైతులందరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ అమలుచేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఈటీ �
Intelligence failure | చిగురుమామిడి, మే 2: పహల్గాం దాడి బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం, నిఘా వ్యవస్థ వైఫల్యంతో అమాయక ప్రజలు బలి కొన్నారని సీపీఐ జాతీయ నేత చాడ వెంకట్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయం మ
Strengthen the CPI | చిగురుమామిడి, ఏప్రిల్ 30: భారతదేశంలో మహోజ్వల పోరాట చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ బలోపేతం కోసం సీపీఐ శ్రేణులు కృషి చేయాలని ఆ పార్టీ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు.
వంటగ్యాస్ ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం పేదలపై భారం మోపిందని సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం సిద్దిపేట జి�
మల్టీపర్పస్ హెల్త్ వరర్(మహిళ) పోస్టుల సంఖ్య పెంచాలని సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకట్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోస్టులు పెంచడంతోపాటు పరీక్షకు అర్హతలేని వారికి రూ.10 లక్షల రిటైర్మ�
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు పెండింగ్లో పెట్టడంతో విద్యాసంస్థల నుంచి విద్యార్థులకు వేధింపులు ఎదురవుతున్నాయని, వాయిదా పద్ధ్దతుల్లోనైనా వెంటనే చెల్లింపులు చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ స�
విద్యారంగం అభివృద్ధికి ఎస్టీయూటీఎస్ కృషి చేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు. ఎస్టీయూ భవన్లో ఆదివారం జరిగిన సంఘం 78వ వార్షిక కౌన్సిల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.