10న పెద్దపల్లి లో నిర్వహించే సీపీఐ శతాబ్ధి ఉత్సవాల ముగింపు సభలను విజయవంతం చేయాలని చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. పెద్దపల్లిలోని ఆ పార్టీ కౌన్సిల్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. సీపీఐ జాతీయ మాజీ ప్రధా
కరంట్ వినియోగాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేస్తున్న మోడల్ సోలార్ విలేజ్ లో గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి, తెలంగాణ రెడ్ కో జిల్లా మేనేజర్ డీ మనోహర్ అన్నారు.
మహాత్మాగాంధీపై కోపంతోనే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చి వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజివికా మిషన్ గ్రామీణ్ బిల్లును తీసుకొచ్చిందని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మె
సీపీఐ వందేండ్ల చరిత్రను చాటిచెప్పడంతోపాటు ప్రజా సమస్యలపై సామాజిక సృ్పహ, చైతన్యం కలిగించే కళారూపాలను రూపొందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.
చిగురుమామిడి మండలంలోని ఓగులాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు బోయిని శంకర్ కూతురు, ఇందుర్తి గ్రామానికి చెందిన మాజీ జెడ్పిటిసి అందే స్వామి కుమారుడు సంతోష్ కుమార్-దీక్షిక వివాహం మండలంలోని చిన్న ము
రెండు సంవత్సరాలు కావస్తున్నా మంత్రి పొన్నం ప్రభాకర్ చేపట్టిన అభివృద్ధి ఏదని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన వారి పంటలు, ఇండ్లు, రోడ్లను శనివారం పరిశీలించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి (Chada Venkat Reddy) విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని ఆగ్�
రేకొండ మాజీ ఎంపీటీసీ చాడ శోభ మృతి గ్రామానికి తీరనిలోటని సిపిఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి, బిఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి అన్నారు.
ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతూ, మతోన్మాధాన్ని పెంచి పోషిస్తున్న నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం నుండి దేశాన్ని రక్షించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఇందుర్తి మాజీ శాసనసభ్యులు చాడ వె�
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తన సొంత రాష్ట్రమైన మహారాష్ట్రకు వెళ్లినప్పుడు ఆ రాష్ట్రప్రభుత్వం తగిన రీతిలో గౌరవించకపోవడం ప్రజాస్వామ్య విలువలను పాతరేయడమేనని సీపీఐ జాతీయ కార�
రాష్ట్రంలోని రైతులందరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ అమలుచేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఈటీ �
Intelligence failure | చిగురుమామిడి, మే 2: పహల్గాం దాడి బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం, నిఘా వ్యవస్థ వైఫల్యంతో అమాయక ప్రజలు బలి కొన్నారని సీపీఐ జాతీయ నేత చాడ వెంకట్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయం మ