ప్రధానమంత్రి మోడీ నియంతృత్వ పోకూడలతో ప్రభుత్వ పాలన నీరుగారి పోతోందని, తెలంగాణ లో చిచ్చుపెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తుందని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని సీపీఐ కా�
తెలంగాణ రాష్ట్ర విభజన తీరును వక్రీకరిస్తూ మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిపిఐ రాష్ట్ర నాయకులు చాడ వెంకటరెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన ప్రజానాట్యమండలి కళాకారుడు దుడ్డేల సమ్మయ్య ఎన్నికయ్యారు.
పోక్సో కేసు నిందితుడు కేంద్ర హోం శాఖ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ను కఠినంగా శిక్షించాలి అని సీపీఐ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగాఎంపీహెచ్ఏ(ఫిమేల్) ఉద్యోగోన్నతులకు 2023లో పరీక్షలు నిర్వహిస్తే 2026 వచ్చినా ఫలితాలు విడుదల చేయకపోవడం ఏంటీ.? అని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు.
చిగురుమామిడి మండలంలోని లంబాడిపల్లె, ముల్కనూర్ గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన కాటం కిషన్ రెడ్డి, మర్రి పొచవ్వ కుటుంబాలను సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి సోమవారం పరామర్శించారు.
గ్రామీణ ఉపాధిహామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న పాలిటెక్నిక్ డిప్లొమా అర్హత కల్గిన వారిని వ్యవసాయశాఖలో విలీనం చేయాలని మాజీ శాసనసభ్యుడు చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధ�
కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తేవాలని, నీటిని పంపింగ్ చేసి రైతులకు అందించాలని సీపీఐ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యీ చాడ వెంకట్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన యాదవ సంఘం అధ్యక్షుడు, సీపీఐ నాయకుడు చెందవేని కుమారస్వామి ( 57) అనారోగ్యంతో శనివారం రాత్రి మృతి చెందాడు. కుమారస్వామి యాదవ సంఘం అధ్యక్షుడిగా గొల్ల, కురుమ కులస�
10న పెద్దపల్లి లో నిర్వహించే సీపీఐ శతాబ్ధి ఉత్సవాల ముగింపు సభలను విజయవంతం చేయాలని చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. పెద్దపల్లిలోని ఆ పార్టీ కౌన్సిల్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. సీపీఐ జాతీయ మాజీ ప్రధా
కరంట్ వినియోగాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేస్తున్న మోడల్ సోలార్ విలేజ్ లో గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి, తెలంగాణ రెడ్ కో జిల్లా మేనేజర్ డీ మనోహర్ అన్నారు.
మహాత్మాగాంధీపై కోపంతోనే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చి వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజివికా మిషన్ గ్రామీణ్ బిల్లును తీసుకొచ్చిందని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మె
సీపీఐ వందేండ్ల చరిత్రను చాటిచెప్పడంతోపాటు ప్రజా సమస్యలపై సామాజిక సృ్పహ, చైతన్యం కలిగించే కళారూపాలను రూపొందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.