Microsoft Cloud Outage | ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం కలుగుతున్నది. పలు కంప్యూటర్లలో విండోస్-11, విండోస్-10 ఆపరేటింగ్ సిస్టమ్స్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రధానంగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్�
Google Chrome | గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్ క్రోమ్లో లోపాలను ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గుర్తించినట్లు తెలిపారు. వెంటనే స్పందించి గూగు
Apple-iPhone | కొన్ని ఆపిల్ ఉత్పత్తుల్లో సెక్యూరిటీ ముప్పు ఉందని, అవి హ్యాకర్ల బారిన పడే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘సెర్ట్-ఇన్’ హెచ్చరించింది.
Apple Company: ఐఫోన్, ఐప్యాడ్, మాక్బుక్ యూజర్లకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. యాపిల్ కంపెనీకి చెందిన ఉత్పత్తుల్లో కోడ్ సమస్య ఉత్పన్నమైనట్లు సీఈఆర్టీ వెల్లడించింది. రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్లో సమ
యాపిల్ ప్రొడక్ట్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. ఐఓఎస్, ఐపాడ్ఓఎస్, మేక్ఓఎస్, టీవీఓఎస్, వాచ్ఓఎస్, సఫారీ బ్రౌజర్ వంటి యాపిల్ ఉత్పత్తుల్లో అనేక బలహీనతలు వెల్లడైనట్లు ఇండియన్ కంప్యూట�
Samsung-CERT IN | శాంసంగ్ స్మార్ట్ ఫోన్లలో సెక్యూరిటీ లోపం ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్న కేంద్ర సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ `సెర్ట్ ఇన్` వెంటనే ఆ ఫోన్లు అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
Apple iOS Update | ఐఫోన్ తోపాటు ఆపిల్ ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని కేంద్ర సైబర్ సెక్యూరిటీ సంస్థ సెర్ట్-ఇన్ హెచ్చరికల నేపథ్యంలో ఆపిల్ తన ఐఫోన్, ఇతర ఉత్పత్తుల యూజర్ల కోసం ఐఓఎస్ 17.0.2 వర్షన్ రిలీజ్ చేసింది.
CERT-In on Apple | ఆపిల్ ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని, హ్యాకింగ్ కు గురయ్యే ముప్పు ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెర్ట్-ఎన్ హెచ్చరికలు జారీ చేసింది.
Google Chrome | మీరు మీ కంప్యూటర్లలో వాడుతున్న గూగుల్ క్రోమ్ వర్షన్ అప్ డేట్ చేసుకోకపోతే మీ కీలక సమాచారం తస్కరణకు గురయ్యే ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. క్రోమ్ బ్రౌజర్ అప్ డేట్ చేసుకోవడానికి త
Android Users-CERT-In | స్మార్ట్ ఫోన్లలో వాడుతున్న ఆండ్రాయిడ్ వర్షన్లలో లోపాలతో వాటి యూజర్ల వ్యక్తిగత డేటా తస్కరణకు గురయ్యే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెర్ట్-ఇన్ హెచ్చరించింది.
న్యూఢిల్లీ: కేంద్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్) ఇంటర్నెట్ యూజర్లకు హెచ్చరిక చేసింది. ‘అకీరా’గా పిలుస్తున్న కొత్త ర్యాన్సమ్వేర్ పట్ల అప్�
CERT-In on Spyware | ‘స్పిన్ ఓకే’ అనే స్పైవేర్.. 105 యాప్స్ ద్వారా 42 కోట్ల ఫోన్లలో చొరబడి మన వ్యక్తిగత డేటా తస్కరిస్తున్నదని సెర్ట్-ఇన్ హెచ్చరించింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 26: విండోస్ యూజర్లకు సైబర్ సెక్యూరిటీ విభాగం.. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (సీఈఆర్టీ-ఇన్) కీలక సూచనలు చేసింది. విండోస్ ఓఎస్ను వెంటనే అప్డేట్ చేసుకోవాలని స�