రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ చర్యలు ముమ్మరం చేసింది. ఎన్నికల నిర్వహణ, భద్రత ఏర్పాట్లపై సీఈవో దృష్టి సారించారు. ఈ మేరకు శుక్రవారంపై జిల్లాల కలెక్టర్లతో సీఈవో సుదర్శన్రెడ్డి వ�
రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో మొత్తం 192 నామినేషన్లు దాఖలైనట్టు సమాచారం. త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తామని తెలంగాణ సీఈవో సుదర్శన్రెడ్డి తెలిపారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ విలువైనదని, ప్రతి పౌరుడు ఓటు హకును వినియోగించుకొని దేశ ప్రగతిలో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపునిచ్చారు.
ఓటరు నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) సుదర్శన్రెడ్డి రాజకీయ పార్టీలను కోరారు. సోమవారం హైదరాబాద్ బీఆర్కే భవన్లో బీజేపీ, ఎంఐఎం, ఆమ్ ఆద్మీ
రాష్ట్రంలో ప్రస్తుత ఓటర్ల సంఖ్య 3,34,26,323 ఉన్నట్టు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈవో) సుదర్శన్రెడ్డి తెలిపారు. ఈ మేరకు సీఈవో కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కొత్త ఓటర్ జాబితా విడు
బీఎల్వోలు ఇంటింటికీ తిరుగుతూ ఓటరు జాబితాను పకడ్బందీగా ప్రక్షాళన చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో)సుదర్శన్రెడ్డి తెలిపారు. ఓటరు ముసాయిదా జాబితాను అక్టోబరు 29న, తుది జాబితాను జనవరి 6న �