రాష్ట్రంలో భారీ వరదలతో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు సోమవారం కేంద్ర ప్రత్యేక బృందం పర్యటించనున్నది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెం�
Jangaon | జనగామ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన కొనసాగుతున్నది. శనివారం నాడు స్టేషన్ ఘన్పూర్ మండలం, మీదికొండ, తాటికొండ, జీట్టేగూడెం, గండిరామారం, గ్రామాల్లో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నోడల్ అధికారి మాణిక్ రాజ్, అ
భారీ వర్షాల మధ్య ధవళేశ్వరం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాజమండ్రిలోని ఘాట్లను మూసివేశారు. మరోవైపు కేంద్ర అధికారుల బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో...
భద్రాద్రి కొత్తగూడెం : ఇటీవల భద్రాచలం వద్ద గోదావరికి భారీ వరదలు వచ్చిన కారణంగా దెబ్బతిన్న పంటలు, ఇండ్లు, రహదారులకు జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం జిల్లాలో పర్యటించింది. కేంద్ర ఆర్థిక శాఖ �
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు, ఇండ్లు, రహదారులతో పాటు వివిధ శాఖలకు జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు నలుగురు సభ్యుల కేంద్ర బృందం గురువారం జిల్లాలో పర్యటించిం�
కేంద్ర బృందం కితాబు ఎలగందుల వనం సందర్శన కొత్తపల్లి, జూలై 17 : కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఎలగందుల బృహత్ పల్లె ప్రకృతివనం ఎంతో బాగున్నదని కేంద్ర బృందం ప్రతినిధులు ప్రశంసించారు. కేంద్ర గ్రామీణాభ�
సారంగాపూర్, మే16 : నిర్మల్ జిల్లాలో ఈజీఎస్ ద్వారా చేపడుతున్న పనులను కేంద్రం బృందం పరిశీలిస్తున్నది. బృందంలోని సభ్యులు వివిధ మండలాల్లో విడివిడిగా పర్యటిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. కాగా, సారంగాపూర్ �
మహబూబ్ నగర్ : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను కేంద్ర బృందం బుధవారం సందర్శించింది. పథకం పనులను నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) గతేడాది అక్టోబర్ 29న ఆదేశించింది. ఆ తర్వాత పనులను నిలిపి
సంగారెడ్డి : జిల్లాలోని గుమ్మడిదల మండల కేంద్రంలో కేంద్ర బృందం పర్యటించింది. పల్లె ప్రగతి అభివృద్ధి పనులను పరిశీలించారు. సోమవారం గుమ్మడిదల గ్రామంలో కేంద్ర బృందం ప్రతినిధులు శివ కుమార్, స్వప్న, నాగేశ్వరరా
పాపన్నపేట, ఫిబ్రవరి11 : మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2021 పర్యవేక్షణ కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. మండల కేంద్రంతోపాటు నాగ్సాన్పల్లి గ్రామాలన
కులకచర్ల : కులకచర్ల మండల పరిధిలోని తిర్మలాపూర్, ఎరగోవింద్తండా గ్రామ పంచాయతీల పరిధిలో నిర్వహించిన వివిధ అభివృద్ధి పనులతో పాటు స్వచ్ఛభారత్లో నిర్వహించిన మరుగుదొడ్ల నిర్మాణాలను వాటిని వాడుతున్న తీరు�
కేశంపేట : కేశంపేట మండలం కొత్తపేట, నిర్దవెళ్లిలలో గురువారం స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పారిశుధ్య పనులను సెంట్రల్ టీం సభ్యులు సర్వే నిర్వహించారు. కొత్తపేటలో పారిశుధ్య పనులను సెంట్రల్
సదాశివనగర్ : తెలంగాణ రాష్ట్రంలోనే సదాశివనగర్ పల్లె ప్రకృతి వనం భేష్గా ఉందని కేంద్ర బృందంసభ్యులు ప్రశంసించారు. బుధవారం సదాశివనగర్ పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. నేషనల్ గ్రౌండ్ వాటర్ బోర్డు �
కేంద్ర బృందానికి వివరించిన రైతులు గాంధారి : మండలంలోని సీతాయిపల్లి, గాంధారి గ్రామాల్లో శుక్రవారం ఉపాధి హామీ పథకం పనులను కేంద్రం బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో అవెన్యూ ప్లాంటేషన్�