చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయం ప్రైవేట్ సంస్థలకు అడ్డాగా మారుతున్నదని నిరుద్యోగ విద్యార్థులు మండిపడుతున్నారు. సభలు, సమావేశాలు నిర్వహించరాదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారని, ప్రైవేట్ వ్యక్
Central library | రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి సంస్థ నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధం కావడానికి సెంట్రల్ లైబ్రరీని(Central library) నిర్మించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్
8 నెలల రేవంత్ పాలనలో పోలీసుల నిర్బంధకాండ నిత్యకృత్యమైంది. నిరుద్యోగ, ఉద్యోగవర్గాలను గడప దాటకుండానే అరెస్టు చేయడం ఒకవంతైతే, రోడ్లమీదకు వచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకుంటూ పోలీసు వాహనాలు ఎక్కించి
నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలతో నగరం అట్టుడుకుతున్నది. పోలీసులు నిరుద్యోగులను ఎక్కడికక్కడే నిర్బంధిస్తున్నారు. నిరసన తెలుపుతున్న వారిపై విచక్షణ రహితంగా లాఠీచార్జీ చేస్తున్నారు.
డీఎస్సీని 45 రోజులపాటు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ లైబ్రరీ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
గత ఎన్నికల్లో మీరు ఓటు వేసి నన్ను గెలిపిస్తే రూ.6,350 కోట్లతో అభివృద్ధి చేశానని, ఇందులో 3 వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేయగా, మిగతా వాటితో సంక్షేమ పథకాలు అమలు చేశానని, నేను చేసిన అభివృద్ధి మీ ఊరిలో, మీ వాడల�
కరీంనగర్లోని జిల్లా కేంద్ర గ్రంథాలయం నిరుద్యోగ అభ్యర్థులు, విద్యార్థులు, పాఠకులు బాసటగా నిలుస్తున్నది. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 24 గంటల పాటు చదువుకునేలా ఏర్పాట్లు చేసింది. ఉచిత భోజనం, టీ సదుపాయం క
ఉద్యోగ నియామక పరీక్షలు సమీపిస్తుండటంతో అభ్యర్థులకు గ్రంథాలయాలు చక్కటి ఆశ్రయాన్నిస్తున్నాయి. కొన్ని గ్రంథాలయాల్లో రాత్రింబవళ్లు చదువుకొనేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
తల్లిదండ్రులు తమ పిల్లల్లో చిన్నప్పటి నుండే పఠనాసక్తిని పెంపొందించాలని విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శుభకార్యా లు జరిగినప్పుడు పూలబొకేలతో కాకుండా మంచి పుస్తకాలు అందించి శుభాకాంక్షల�
రంగారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయం పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు అధ్యయన కేంద్రంగా మారింది. విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి చొరవ తీసుకొని రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన గ్రంథాలయాన్న�
చిక్కడపల్లి :లైబ్రేరియన్స్ డే సందర్భంగా విద్యాశాఖ మంత్రి, గ్రంథాలయ శాఖ మంత్రి పి.సబితా ఇంద్రరెడ్డి ,గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ లు లైబ్రరీ జేఏసీ అధ్యక్షుడు కొక్కుల దేవేందర్ను ఘనంగా సన�
చిక్కడపల్లి :గ్రంథాలయాలు విజ్ఞానానికి తరగని గనుల వంటివని, గ్రంథాలయాల అభవృద్ధికి తమవంతు కృషి చేస్తున్నామని నగర కేంద్రగ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రసన్నరామ్మూర్తి అన్నారు. గురువారం చిక్కడపల్లి నగర �
అరుదైన పుస్తకాలకు నెలవుగా అఫ్జల్గంజ్లోని కేంద్ర గ్రంథాలయం ఈ నెల 15 వరకు 17,18వ శతాబ్దాల నాటి పుస్తకాల ప్రదర్శన ప్రారంభించిన ముఖ్య గ్రంథపాలకుడు వెంకట నర్సింహరాజు పుసక్త ప్రదర్శన ప్రారంభం.. సుల్తాన్బజార్�