అపార్ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రేషన్) నమోదులో గురుకుల సొసైటీలు వెనకబడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ 40% మంది విద్యార్థుల వివరాలను నమోదు చేయలేదని తెలుస్తున్నది. దీనిపై కేంద�
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర విద్యాశాఖ ఏటా అందజేసే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను కేంద్రప్రభుత్వం సోమవారం ప్రకటించింది. 2025 సంవత్సరానికి రాష్ట్రం నుంచి ఉపాధ్యాయురా
దేశంలో ఉన్నత విద్య నాణ్యతను మరింత మెరుగుపర్చడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కింద ఉండే స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) అక్రిడిటేష�
సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తొలి వీసీగా ప్రొఫెసర్ లక్ష్మీ శ్రీనివాస్ యడవల్లి నియమిమిస్తూ కేంద్ర విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులిచ్చింది.
దేశంలోని విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్యపై నివ్వెరపోయే నిజాలు వెల్లడయ్యాయి. పీఆర్ఎస్ లెజిస్లేటివ్ వివరాల ప్రకారం 35 శాతం పాఠశాలల్లో 50 లేదా అంతకంటే తక్కువే విద్యార్థులు ఉన్నారు.
విద్యార్థుల్లోని అభ్యసనా సామర్థ్యాలు, ప్రతిభను పరీక్షించేందుకు కేంద్రం నిర్వహించే నేషనల్ అచీవ్మెంట్ సర్వే(న్యాస్) పరీక్ష భయం రాష్ట్రప్రభుత్వాన్ని పీడిస్తుంది. మూడేండ్లకొకసారి ఈ సర్వేను కేంద్ర వి
దేశంలోని ఏ బోర్డు పరిధిలోనైనా ఒకే తరహా మార్కుల వ్యవస్థ ఉండాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఎన్సీఈఆర్టీకి చెంది
2025-26 విద్యా సంవత్సరం నుంచి 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించే విషయంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) డైలమాలో ఉన్నట్టు కనిపిస్తున్నది. ఈ అంశంపై ఎలాంటి నిర్ణయ�
50 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలను విలీనం చేయాలని కేంద్ర విద్యా శాఖ ఆదేశించింది. శుక్రవారం వివిధ రాష్ర్టాల విద్యాశాఖ అధికారులతో కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్కుమార్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహ�
ఉన్నత విద్యా సంస్థల గుర్తింపు, క్రమబద్ధీకరణ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టబోతున్నట్టు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. రెండు అంచెల్లో సంస్కరణలు అమల్లోకి తీసుకొస్తున్నట్టు తెలిపింది.
విద్యార్థులకు తగిన సంఖ్యలో కళాశాలలు అందుబాటులో ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ప్రతి పదిలక్షల జనాభాకు 52 కాలేజీలతో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది.
అత్యుత్తమ ప్రతిభ.. మంచి ర్యాంకు.. అత్యున్నత విద్యాసంస్థల్లో సీటు. ఇక జీవితంలో స్థిరపడ్డట్టేనని తల్లిదండ్రుల ధీమా. ఇవన్నీ ఒక్క ఒత్తిడి ముందు చిత్తవుతున్నాయి. చదువుల భయం.. మానసిక ఒత్తిడి ముందు పటాపంచలవుతున్
అత్యాధునిక సాంకేతికత సమాజానికి ఉపయోగపడాలని, ఇందుకు తగినట్టుగా విద్యార్థులు ముందుకెళ్లాలని మాజీ కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ రెడ్డి సుబ్రహ్మణ్యం సూచించారు.