కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఫెడరేషన్ కమిటీ పోరాడుతుందని సెంట్రల్ ఎన్టీపీసీ ఎన్బీసీ మెంబర్ బాబర్ సలీంపాషా అన్నారు. ఎన్టీపీస�
రైతన్నలు యూరియా కోసం రోడ్లపై పడిగాపులు కాస్తున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుకు యూరియా అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఈ మేరకు చిగురుమామిడి బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద�
కేంద్ర ప్రభుత్వం ద్వారా అందే సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ధర్తి అబా జన్ భగీధరీ అభియాన్ గిరిజనశాఖ ప్రోగ్రాం ఇన్చార్జి గీతాభవానీ అన్నారు. రుద్రంగి మండల దేగావత్ తండా గ్రామంలో బడితండా, రూప్లాన�
హైదరాబాద్ నగరం స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలుస్తుందా? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంతో వచ్చిన ర్యాంకుల కంటే మెరుగైన ఫలితాలను రాబడుతుందా? ప్రస్తుత పారిశుధ్య నిర్వహణలో క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తుంటే.. అనే�
ఓఆర్ఎస్ను శక్తిపానీయాలంటూ తప్పుడు ప్రకటనలతో అమ్మకాలు జరగటంపై దాఖలైన పిల్లో హైకోర్టు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. ఓఆర్ఎస్ విక్రయాలపై పూర్తి వివరాలతో ఫిబ్రవరి 28లోగా కౌంటర్లు దాఖ�
సఫాయి కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని సఫాయి కార్మికుల జాతీయ కమిషన్ చైర్మన్ వెంకటేశన్ అన్నారు.
పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణలో ఏర్పడుతున్న ముంపుపై తక్షణమే సర్వే చేపట్టాలని కేంద్ర జల్శక్తిశాఖకు తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ అనిల్కుమార్ శుక్రవారం లేఖ రాశారు.
CPI Narayana | కేంద్రంలో బీజేపీ పొరపాటున మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి మనుగడ ఉండదని, ప్రజల ఓటు హక్కును కూడా లాగేసుకుంటారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ ఆరోపించారు.
రోడ్డు భద్రత చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేయాలన్న పిల్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్ట
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు గ్రామీణ బ్యాంకుల్లో వెంటనే అమలయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని ఆలిండియా రీజినల్ రూరల్ బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ కోరింది. కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి ఎంపీ తంగిరాలకు బుధ�
వివాదాస్పద ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)పై దేశవ్యాప్తంగా వివిధ వర్గాలు, సంస్థలు, వ్యక్తుల నుంచి లా కమిషన్కు 46 లక్షల అభిప్రాయాలు వచ్చాయి. వీటిపై ఆయా మతాలు, వర్గాల వారితో లా కమిషన్ చర్చించనున్నదని కేంద్రం మంగ�
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని కేంద్ర, లండన్ బృందాలు కితాబిచ్చాయి. వాష్ ప్రోగ్రాంలో భాగంగా మంగళవారం సీఈఈసీ, యూనిసెఫ్, ఎస్ఎస్ఏ బృందాలు మంగళవారం రంగారెడ్
బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో ఆడ్మిషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9న నోటిఫికేషన్ విడుదల చేసింది.