చోరీకి గురైన సెల్ఫోన్ల రికవరీపై సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు 6 దఫాలుగా పెద్ద సంఖ్యలో సెల్ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు తాజాగా 30 రోజుల్లోనే రూ.95 లక్షల విలువ చేసే మరో 310సెల్
సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా చోరీకి గురైన రూ.10లక్షల విలువైన వంద సెల్ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేశామని రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బీ గితె తెలిపారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో బ�
సెల్ఫోన్ జీవితంలో భాగమైంది. పెరిగిన సాంకేతిక కారణంగా మాట్లాడటానికే కాదు.. సమచారం తెలుసుకోవాలన్నా, నగదు చెల్లంపులు చేయాలన్నా.. చదువు, పాటలు, సినిమాలు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ఎదైనా దరఖాస్తు చేయాన్
చోరీకి గురైన 1,190 సెల్ఫోన్లను సైబరాబాద్ పోలీసులు రికవరీ చేసి, సంబంధిత యజమానులకు అందచేశారు. ఈ మేరకు శుక్రవారం కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైమ్ డీసీపీ కె.నర్సింహ వివరాలు వెల్లడించారు
గొట్టుకున్న ఫోన్లను తిరిగి బాధితులకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) విధానంలో తెలంగాణ రాష్ట్రం రెండోస్థానంలో నిలిచినట్లు సీఐడీ �
సమర్థ నాయకత్వం వల్ల ఈ ఏడాదంతా తెలంగాణ శాంతిభద్రతలతో పరిఢవిల్లింది. రాష్ట్రంలో ఎక్కడా, ఎలాంటి పెద్ద సంఘటన చోటుచేసుకోలేదు. చిన్నచిన్న ఘటనలు మినహా ఈ ఏడాది రాష్ట్రంలో అన్ని పండుగలు, అసెంబ్లీ ఎన్నికలు ప్రశాం
సీఈఐఆర్.. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. మీరు మీ సెల్ఫోన్ను పోగొట్టుకున్నా, ఎవరైనా దొంగిలించినా తిరిగి పొందే వీలు కల్పిస్తూ భారత ప్రభుత్వం గతేడాది ఏప్రిల్లో ఈ ట్రాకింగ్ సిస్టమ్ను �
చోరీకి గురైన మొబైల్ ఫోన్లను కనిపెట్టి తిరిగి యజమానులకు అప్పగించేందుకు గత నెలలో అందుబాటులోకి తెచ్చిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (సీఈఐఆర్) సత్ఫలితాలను ఇస్తున్నది.
మీ సెల్ఫోన్ను ఎక్కడైనా పోగొట్టుకున్నారా? లేక ఎవరైనా చోరీ చేశారా? అయినా చింతించనక్కర్లేదు. నేరుగా మీ సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేస్తే వారే మీ ఫోన్ జాడ కనిపెడతారు.
మారుతున్న జీవన శైలికి అనుగుణంగా వచ్చిన అనేక మార్పుల్లో సెల్ఫోన్ ప్రధానమైంది. ప్రస్తుతం మనిషి సెల్ఫోన్పైనే అన్నిరకాల పనులు చక్కబెడుతున్నారు. ఏదైనా దరఖాస్తు చేయాలన్నా, డబ్బుల లావాదేవీలు ఆన్లైన్ల�
ఇక నుంచి సెల్పోన్ పోయినా, చోరీకి గురైన ఆందోళన చెందొద్దని సీఈఐఆర్ ద్వారా తిరిగి పొందొచ్చని నల్లగొండ ఎస్పీ అపూర్వరావు అన్నారు. నల్లగొండ టూ టౌన్ పరిధిలో పోగొట్టుకున్న, చోరీకి గురైన 50 సెల్ఫోన్లను స్వాధ�