న్యూఢిల్లీ: మహాసైన్య నాయకుడు.. కొత్త శక్తి.. కొత్త మార్గాన్ని ఇచ్చిన బహదూర్ బిపిన్ రావత్కు ఇవాళ ఘన నివాళి పలికారు. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ చీఫ్ రావత్ దంపతలుక�
న్యూఢిల్లీ: దేశ వీరుడికి జనం వందనాలు పలికారు. భరత భూమి పుత్రుడు రావత్ అమర్ రహే అంటూ నినాదాలు హోరెత్తాయి. ఢిల్లీలో కామ్రాజ్మార్గ్లోని తన నివాసం నుంచి బ్రార్ స్క్వేర్లోని శ్మశానవాటిక వరక�
New CDS appointment | ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మిలిటరీ జెనెరల్ బిపిన్ రావత్ మృతి చెందడంతో.. దేశ అత్యుత్తమ రక్షణ పదవి చీఫ్ ఆఫ్ డిఫెన్స్(సిడియస్ - త్రివిధ దళాధిపతి) ఖాళీ అయింది. ఈ లోటును
ఊటీ : సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ ప్రయాణించిన ఆర్మీ హెలికాప్టర్ ఎంఐ-17 వీ5 బుధవారం నీలగిరి కొండల్లో కూలిన విషయం తెలిసిందే. అయితే ఆ దుర్ఘటనకు చెందిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నీలగిరిలోని టూర
వాషింగ్టన్: ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటనలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన మృతికి అమెరికా రక్షణశాఖ నివాళి అర్పించింది. రావత్ కుటుంబసభ�
న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మంగళవారమే ఓ వార్నింగ్ ఇచ్చారు. జీవాయుధ పోరాటానికి సన్నద్దంగా ఉండాలన్నారు. అయితే ఆ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు.. రావత్ ప్రయాణిస్తున్న
చెన్నై : తమిళనాడులో కుప్పకూలిన డిఫెన్స్ హెలికాఫ్టర్ ఘటనపై కేంద్ర క్యాబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. హెలికాఫ్టర్ ప్రమాదం గురించి ప్రధాని నరేంద్ర మోదీకి రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ వి�
న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో కాల్పుల ఘటనలు తగ్గాయని, కానీ పాకిస్థాన్ నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు త్రివిధదళాల చీఫ్ బిపిన్ రావత్ తెలిపారు. ఓ వార్తా సంస్థక�