వినియోగదారులను మాయ చేసి, వారి సమ్మతి లేకుండా, గుట్టుగా బిల్లును పెంచే పద్ధతులేమైనా ఉన్నాయేమో సొంతంగా ఆడిట్ చేసుకుని, వాటిని తొలగించాలని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ను కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ (�
Ola Electric | ఈవీ స్కూటర్లకు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సర్వీసు ప్రమాణాలు, స్కూటర్లలో తలెత్తే సమస్యల పరిష్కారంలో లోపాలపై సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) విస్తృత విచారణకు ఆదేశించింది.
విమాన టికెట్లు కొనేటప్పుడు సీట్ల కోసం అదనంగా చెల్లిస్తున్నామని ఓ సర్వేలో పాల్గొన్న 44 శాతానికిపైగా ప్రయాణికులు పేర్కొన్నారు. సీటు కేటాయింపు ఫీజుగా రూ.200ల నుంచి రూ.2,000 వరకు ఇస్తున్నామని చాలామంది తెలిపారు. ఇ�
అయోధ్య ప్రసాదం పేరుతో స్వీట్ల అమ్మకంపై కేంద్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ అథారిటీ(సీసీపీఏ) జారీ చేసిన నోటీసులపై ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ స్పందించింది. తమ విధానానికి అనుగుణంగా అటువంటి లిస్టింగ�
Urvashi-Nawazuddin | బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, నటి ఊర్వశి రౌటెలాలకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) నోటీసులు జారీ చేసింది. గేమింగ్ కంపెనీ లోటస్365 కంపెనీకి సంబంధించిన విషయంపై నోటీసులు ఇచ్చి�
Flipkart | దేశ రాజధాని ఢిల్లీలో 17 ఏండ్ల బాలికపై యాసిడ్ దాడి ఘటనలో ప్రముఖ ఈ-కామర్స్ వేదిక ఫ్లిప్కార్ట్కు (Flipkart) కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్లో
నాసిరకం హెల్మెట్లు, ప్రెషర్ కుక్కర్, వంటగ్యాస్ సిలిండర్లపై సీసీపీఏ దృష్టి ప్రమాణాలు పాటించని సంస్థలకు నోటీసులు ఈ-కామర్స్పైనా నజర్ ఆన్లైన్ మార్కెట్ను వేదికగా చేసుకొని నకిలీ దందా పెద్ద ఎత్తున జర
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 19వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఆ సమావేశాలు ఆగస్టు 13వ తేదీ వరకు జరగనున్నాయి. వర్షాకాల సమావేశాల తేదీలను ఇవాళ పార్లమెంట్ వ్యవహారాల క్యాబి�