సీబీఎస్ఈ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చినట్లు ఆ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్ఫ
సీబీఎస్ఈ ఫలితాల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ చూపారని విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు కరీంనగర్ జ
సీబీఎస్ఈ పదోతరగతి ఫలితాల్లో శ్రీచైతన్య స్కూల్ 498 మార్కులతో మరోసారి ఆలిండియా నెం.1గా నిలిచి రికార్డు సృష్టించిందని ఆ స్కూల్ డైరెక్టర్ సీమ వెల్లడించారు. ఆరుగురు విద్యార్థులు 497 మార్కులు ఆపైన, 197 మంది విద�
వందశాతం ఉత్తీర్ణత అభినందనీయమని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సూరారం సీఎంఆర్ ఇంటర్ నేషనల్ స్కూల్ విద్యార్థులు పది, 12 తరగతుల్లో ప్రతిభ చూపారు. పాఠశాలలో గురువారం జరిగిన సమావేశంలో మల్లారెడ్డి అతిథిగ
సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో అల్ఫోర్స్ సీబీఎస్ఈ పాఠశాల విద్యార్థులు హవా కొనసాగించారు. వంద శాతం ఉత్తీర్ణతతో అత్యుత్తమ ప్రతిభ సాధించినట్లు విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి తెలిపారు.
సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో అల్ఫోర్స్ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ సాధించారని ఆ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం కరీంనగర్లోని వావిలాలపల్లిలో గల అల్ఫోర్
సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో పారమిత పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన చూపారు. పారమిత హెరిటేజ్ పాఠశాలలో పది, 12వ తరగతి పీసీఎం, పీసీబీ ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు విద్యా సంస్థల చైర్మన్�
సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫలితాల్లో మరోసారి బాలికలు రాణించారు. గత ఏడాదితో పోలిస్తే 90-95 శాతం మార్కులు సాధించిన విద్యార్థుల శాతం కూడా పెరిగింది. సోమవారం సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫలితాలను విడుదల చేసింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించిన 10, 12 తరగతి బోర్డు పరీక్షల ఫలితాలు మే 20 తర్వాత విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.
సీబీఎస్ఈ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. పదో తరగతిలో 93.12 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 12వ తరగతిలో 87.33 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
ఇటీవల విడుదలైన సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో లారీ డ్రైవర్ కుమారుడు వర్షిత్ గౌడ్ 98.7శాతం మార్కులతో సత్తాచాటాడు. హైదరాబాద్ పెద్దఅంబర్పేటలోని క్యాండర్ షైన్ పాఠశాల విద్యార్థి వర్షిత్.. జాతీయస్థాయిల
న్యూఢిల్లీ: 12వ తరగతికి సంబంధించిన టర్మ్1 పరీక్షల ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) శనివారం విడుదల చేసింది. గత ఏడాది నవంబర్-డిసెంబర్లో 12వ తరగతి టర్మ్ 1 పరీక్షలు నిర్వహించింది. వ