సెలక్షన్ సందర్భంగా కొందరు మోసాలకు పాల్పడ్డారు. 55 కేజీల కంటే తక్కువ బరువున్న వారు ఎత్తులు వేశారు. ఒక వ్యక్తి లోదుస్తుల్లో ఐదు కేజీల బరువున్న రాయిని ఉంచుకున్నాడు. మరికొందరు ఇనుప ప్లేట్లను కాళ్ల పై భాగంలో, ష�
బ్యాంకు లోనికి ప్రవేశించిన ఇద్దరు దొంగలు తమ వద్ద ఉన్న గన్స్ బయటకు తీశారు. వాటిని చూపించి బ్యాంకు సిబ్బందిని బెదిరించారు. ఒక దొంగ క్యాబిన్లో ఉన్న బ్యాంకు సిబ్బంది వద్దకు వెళ్లాడు. ఒకరి చేతులు కట్టేశాడు.
ఒక రోజు ఆ ఇంట్లోని ఎల్ఈడీ టీవీని పట్టుకెళ్లి అమ్మేందుకు ఆ దొంగ ప్రయత్నించాడు. ఈ సందర్భంగా స్థానికులు అతడ్ని గమనించి వివరాలు అడిగారు. దీంతో అక్కడి నుంచి పారిపోయేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించాడు.
ఈ నెల 1వ తేదీ మధ్య రాత్రి వేళ పోలీస్ కస్టడీ నుంచి దీపక్ టిను తప్పించుకున్నాడు. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (సీఐఏ) సిబ్బంది మరో కేసులో దర్యాప్తు కోసం వారెంట్పై కపుర్తలా జైలు నుంచి మాన్సాకు తరలిస్తుం
బురఖా ధరించి తిరుగుతున్న పూజారి జిష్ణు నంబూతిరిని పోలీసులు ప్రశ్నించారు. తనకు ‘చికెన్స్ పాక్స్’ ఉందని అందుకే బురఖా ధరించినట్లు అతడు చెప్పాడు. అయితే ఆ పూజారి శరీరంపై ఆ వ్యాధి లక్షణాలు లేవని పోలీసులు తె
తన కారును ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టి.. అన్యూహంగా సైబర్ నేరగాడికి చిక్కాడో ప్రైవేటు టీచర్.. 3 శాతం కమీషన్కు ఆశపడి.. ‘సిబిల్' స్కోర్ ఎక్కువ ఉన్న వారిని పరిచయం చేసి.. వారితో పాటు కష్టాలను
రూ.9 లక్షల 21 వేల విలువ గల బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం గర్మిళ్ల : ఐదు రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన రాయపాటి వెంకయ్య అలియాస్ వెంకన్న అనే అంతర్ రాఫ్ట్ర దొంగను మంచిర్యాల జిల్లా కేం�
గువాహతి: రోడ్డు పక్కన పానీపూరి అమ్మే వ్యక్తి చేసిన ఈ పని చూస్తే మీరు అలాంటి చోట వాటిని తినరు. అస్సాం రాజధాని గువాహతిలోని అత్గావ్ ప్రాంతంలో పానీపూరి అమ్మే వ్యక్తి మగ్లో మూత్రం పోశాడు. దానిని పానీపూరి రసంల
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | తన కండ్ల ముందే ఓ బైకును ఢీకొని పరారయ్యేందుకు ప్రయత్నించిన వాహనాన్ని ఛేజ్ చేసి సినీ ఫక్కీలో పట్టుకున్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.