దేశంలో కరోనా మళ్లీ కోరలు చాస్తున్నది. 24 గంటల వ్యవధిలోనే 6,050 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 203 రోజుల్లో ఇదే గరిష్టం. గత ఏడాది సెప్టెంబర్ 16న 6,298 కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోయాయి. గత 24 గంటల్లో ఏపీలో 434 కొత్త కేసులు నమోదయ్యాయి. 500 కేసులకు తక్కువగా నమోదవ్వడం చాలా రోజుల తర్వాత ఇదే...
టోక్యో: కరోనా ఇతర వేరియంట్ల కంటే ఒమిక్రాన్ ప్లాస్టిక్ ఉపరితలం, చర్మంపై ఎక్కువ కాలం సజీవంగా ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ వేరియంట్ ప్లాస్టిక్పై 8 రోజులకు పైగా, అదేవిధంగా చర్మంపై 21 గంటల పాటు జీ
గుర్తించేందుకు పరికరం రూపొందించిన పరిశోధకులు న్యూయార్క్: మీ పరిసరాల్లో కరోనా వైరస్ ఉందో లేదో తెలుసుకోలేకపోతున్నారా? అయితే మీరు సులువుగా మీ చుట్టూ వైరస్ ఉనికిని తెలుసుకునేందుకు అమెరికాలోని యేల్ స్�
కొత్త కేసులు 3,603 హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 3,603 కేసులు వెలుగుచూశాయి. శనివారంతో పోల్చితే ఇది దాదాపు 700 తక్కువ. రాష్ట్రంలో 93 వ�
శంషాబాద్ రూరల్ : వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా, ఒమిక్రాన్ వ్యాధులు రాకుండా ప్రజలను కా�
మాదాపూర్ : హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 15 నుండి 18 సంవత్సరాల వయసు వారికి టీకాలను వేసేందుకు స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ, కార్పొరేటర్ వి. జగదీశ్వర్గౌడ్లతో పాటు టీ�
ఆర్కేపురం : ఆర్కేపురం డివిజన్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సరం 2022 క్యాలెండర్ను శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆమె నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భ
మణికొండ : నగర శివారు ప్రాంతంలోని నార్సింగి మున్సిపాలిటీ శ్రీ చైతన్య ఐఐటీ అకాడమి క్యాంపస్లో కరోనా కలకలం రేపుతోంది. మంగళవారం 180 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయగా 14 మందికి కోవిడ్ సోకినట్లు అధికారులు
అమీర్పేట్:అవయవదానం పట్ల ప్రజల్లో అవగాహన మరింత పెరగాల్సి ఉందని రాష్ట్ర జీవన్దాన్ ప్రోగ్రామ్ ఇన్చార్జ్ డాక్టర్ఇ.స్వర్ణలత పేర్కొన్నారు. కరోనా సృష్టించిన కష్టకాలం అవయవ దానంపై తీవ్ర ప్రభావం చూపింద�
మల్కాజిగిరి, ఏప్రిల్ 22: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో మల్కాజిగిరి జోన్ పరిధిలో ప్రజలు భయాందోళనలతో బతుకును వెళ్లదీస్తున్నారు. వైద్యులు, అధికారుల సూచనలు పాటిస్తున్న�
కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుంది. రోజుకు కొన్ని వేల మంది మృత్యువాత పడుతున్నారు. లక్షల కొద్ది కేసులు నమోదు అవుతున్నాయి. పరిస్థితులని చూసి ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. కాని కొందరు మా�
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇటీవల వరుస షూటింగ్స్లలో పాల్గొంటున్న నేపథ్యంలో అలియాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో వెంటనే క్వార�