రంగారెడ్డి జిల్లాలో కారు బీభత్సం బీభత్సం సృష్టించింది. మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహిఫిల్ హోటల్ సమీపంలో మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఓ కారు పలు ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లింది.
Truck Drags Car | ఒక కార్గో లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. కారును కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. కారులో ఉన్న వారు ప్రాధేయపడినప్పటికీ పట్టించుకోలేదు. చివరకు స్థానికులు ఆ లారీని అడ్డుకున్నారు. ఆ డ్రైవర్ను చితక
Car Truck Collision | ఘాట్ రోడ్డులో ఒక కారును లారీ ఢీకొట్టింది. అదుపుతప్పిన ఆ కారు ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టింది. ఆ కారులో ప్రయాణించిన ఏడుగురు వ్యక్తులు ఈ ప్రమాదంలో మరణించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు.
car jumps divider, hits bus | వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పింది. డివైడర్ పైనుంచి దూకి పక్క లేన్లోకి దూసుకెళ్లింది. ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. కారులో ఉన్న ఐదుగురు యువకులు ఈ ప్రమాదంలో మరణించారు.
car rams trailer | కార్గో లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ కారులోని మహిళతో సహా ఐదుగురు మరణించారు. కారు డ్రైవర్ నిద్రలో జోగడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Delhi triple murder case | కారులో మూడు మృతదేహాల కేసును పోలీసులు ఛేదించారు. మృతులది ఆత్మహత్య కాదని హత్య అని నిర్ధారించారు. విషం కలిపిన లడ్డూలు ఇచ్చి వారిని హత్య చేసిన బాబాను అరెస్ట్ చేశారు.
EVMs Found In Car | జిల్లా పరిషత్ ఎన్నికల తర్వాత అర్ధరాత్రి వేళ ఒక హోటల్ వద్ద ఉన్న కారులో రెండు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) కనిపించాయి. దీంతో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఓటింగ్�
Car Tries To Run Over Man | ఒక వ్యక్తి దుస్తులు విప్పి నగ్నంగా మారి హంగామా చేశాడు. కారులో ఉన్న వ్యక్తితో వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో అతడి మీద నుంచి కారు దూకించేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు.
Car In Handcuffs | డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు మద్యం సేవించి కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి కారు స్వాధీనం చేసుకున్నారు. వైద్య పరీక్షల తర్వాత అతడ్ని పంపివేశారు. అయితే పోలీస్
Nilgai Crashes Into Car | రోడ్డుపైకి వచ్చిన నీలి దుప్పిని కారు ఢీకొట్టింది. కారు ముందు అద్దం పగులడంతో దుప్పి కాళ్లు లోపలకు చొచ్చుకొచ్చాయి. తల్లి ఒడిలో ఉన్న చిన్నారి తలకు బలంగా తగలడంతో ఆ పాప మరణించింది. కారులో ఉన్న ఆ బాలి�
బీజీపీ పాలిత రాజస్థాన్లో దారుణం జరిగింది. బికనీర్ జిల్లాలో ఓ 12వ తరగతి విద్యార్థినిని కిడ్నాప్ చేసిన కొందరు వ్యక్తులు కదులుతున్న కారులో ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నానాసర్ ప్రాంతంల�
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లి శివారులోని ఓ వ్యవసాయ బావిలో కారు ఆచూకీ లభ్యమైంది. ఆ బావి వద్ద పోలీసులు బావిలోని నీటిని తోడేందుకు ప్రయత్నిస్తున్నారు.
Amonium Nitrate: రాజస్థాన్లో భారీ మొత్తంలో పేలుడు పదార్ధాన్ని సీజ్ చేశారు. మారుతీ కారు నుంచి సుమారు 150 కిలోల అమోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకున్నారు. యూరియా బస్తీల్లో దాన్ని తరలిస్తున్నట్లు తెలిసింది.