గుర్రాలపాడు సమీపంలోని వినాయక గ్రానైట్ ఫ్యాక్టరీ వెనుక భాగంలో నివాసం ఉంటున్న కూలీల ఇండ్ల సముదాయాల్లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బి.చంద్రమోహన్ ఆధ్వర్యంలో ముమ్మర సోదాలు చేశారు. ఈ క్రమంలో బానోతు హరియా అనే వ్య�
తల్లిదండ్రులు జరభద్రం.. మీ పిల్లలు సేఫ్గానే ఉన్నారా? వారి ప్రవర్తనలో ఏవైన మార్పులు గమనిస్తున్నారా? ఆందోళనకర మార్పులు కనిపిస్తే పారాహుషార్. నగరంలో డ్రగ్స్ ముఠాలు చెలరేగిపోతున్నాయి. డబ్బును బట్టి గంజా�
రాజస్థాన్ కేంద్రంగా నగరంలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్ట్ చేశా రు. నిందితుడి వ ద్ద నుంచి రూ.2లక్షల విలువ చేసే 24కిలోల గంజా యి �
నగరంలోని వివిధ ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన రూ.3కోట్ల విలువైన 756కిలోల గంజాయితో పాటు 8గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, 1234.06కిలోల పాపిస్టన్, 10కిలోల హాషిష్ ఆయిల్, కొకైన్, 10కిలోల గంజాయి చాక్లెట్లు, 6గంజాయి మ�
గంజాయి మహమ్మారి గ్రామాలకు విస్తరించింది. పచ్చని పల్లెల్లో యువతను పీల్చి పిప్పిచేస్తున్నది. ప్రతి పల్లెలో కనీసం ఐదారుగురు గంజాయి బాధితులు ఉంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అర్బన్ ప్రాంతాల నుం�
గంజాయి చాక్లెట్ల విక్రేతను ఆదివారం శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ గౌడ్ కథనం ప్రకారం.. శేరిలింగంపల్లిలోని నెహ్రూనగర్కు చెందిన బియాస్ గుప్తా (46) ఉత్తరప్రదేశ�
Cannabis chocolates | ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్కు అక్రమంగా దిగుమతి చేస్తున్న గంజాయి చాక్లెట్ ప్యాకెట్లను(Cannabis chocolates) ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.
బీహార్ రాష్ర్టానికి చెందిన ఓ యువకుడు చేర్యాలలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు పట్టణంలో దాడులు నిర్వహించి నిందితుడు రాకేశ్కుమార్ను పట్టుకున్నారు. బుధవారం ఎక్సైజ్ స�
కొత్తూరు ఠాణా సాక్షిగా గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. ఇతర ప్రాంతాల్లో ఏమైనా విక్రయాలు జరుగుతున్న
పాన్షాపుల్లో గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ శాఖ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటన గురువారం శేరిలింగంపల్లి ఎక్సైజ్ శాఖ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చే�