Maharashtra | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీ 38 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బుధవారం విడుదల చేసింది. బారామతి నుంచి ఉప ముఖ్యమంత్రి అజ�
Loksabha Elections | కాంగ్రెస్ పార్టీని నిధుల కొరత వెంటాడటం లేదని, ఆ పార్టీకి అభ్యర్ధుల కొరత ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి షెహజాద్ పూనావాలా ఎద్దేవా చేశారు.
TMC Mega Rally : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) రానున్న లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం ప్రారంభించనుంది. కోల్కతా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే మెగా ర్యాలీ వేదికగా ప్రచార శంఖారావాన్ని పూరించ
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడంతో రాజకీయ పార్టీలు (Rajasthan Polls) ప్రచార వ్యూహాలకు పదునుపెట్టడం, అభ్యర్ధుల ఎంపిక కసరత్తును వేగవంతం చేస్తున్నాయి.
HD Kumaraswamy | కర్ణాటకలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. మరో ఆరు నెలల్లో కర్ణాటక అసెంబ్లీ గడువు ముగియనుండటంతో ఆ లోగా ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో
Punjab Polls: పంజాబ్లో పోలింగ్ తేదీ దగ్గరపడుతున్నా కొద్దీ రాజకీయ వాతావరణం హీటెక్కుతున్నది. వివిధ పార్టీల నేతలు, అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.
BSP Chief Mayawati: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం బాగా వేడెక్కింది. ఏడు దశల పోలింగ్ ప్రక్రియలో భాగంగా జరిగే తొలి దశ పోలింగ్కు కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉన్నది. ఈ క్రమంలో అన్ని పార
Congress releases second list of 41 candidates | ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఏడు విడుతల్లో జరుగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ గురువారం రెండో విడుత జాబిత�
తిరువనంతపురం: కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ పుత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 86 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఆదివారం ప్రకటించింది. పార్టీ సీనియర్ నే�
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 171 మంది అభ్యర్థులతో రెండో జాబితాను ఏఐఏడీఎంకే బుధవారం విడుదల చేసింది. సీఎం ఈకే పళనిస్వామితో సహా ఆరుగురు అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ ఇటీవల తొలి జాబితాలో పేర్కొ�