శీతల పానీయాలు తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయని, ప్రధానంగా క్యాన్సర్ బారినపడే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కూల్డ్రింక్స్, డైట్ కోక్, చూయింగ్గమ్ తదితర పదార్థాలలో తీపి కోసం వాడే చక్క�
Khammam | ఖమ్మం : భార్యకు క్యాన్సర్ నిర్ధారణ కావడంతో.. దిక్కుతోచని స్థితిలో మనస్తాపంతో కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కుమార్తెతో సహా దంపతులు చెట్టుకు ఉరేసుకున్నారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్
మాక్రోఫేజెస్ అనే తెల్ల రక్త కణాలతో క్యాన్సర్ నిర్మూలన సాధ్యమవుతున్నదని పరిశోధకులు చెప్తున్నారు! అసాధారణ కణతుల(సాలిడ్ ట్యూమర్స్) మాలిక్యూలర్ పాథ్వేను మూసేయడం ద్వారా అవి శరీరంలోని ఇతర కణాలపై దాడు�
Tomato | ఆకుకూరలైనా.. కాయగూరలైనా.. పప్పు అయినా.. నాన్వెజ్ అయినా సరే.. అందులో టమాటా ఉండాల్సిందే. ఏ కూర అయినా సరే టమాటా వేస్తే దాని రుచే వేరు. టేస్ట్లోనే కాదు ఆరోగ్య పరంగా కూడా ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. టమాటాను
Chiranjeevi | తాను క్యాన్సర్ బారిన పడ్డానని శనివారం మీడియాలో ప్రసారమైన వార్తల్ని ఖండించారు అగ్ర నటుడు చిరంజీవి. శనివారం హైదరాబాద్ నానక్రామ్గూడాలోని స్టార్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసి క్యాన్సర్ విభాగాన్ని ఆ�
క్యాన్సర్ వ్యాధిగ్రస్థులను ముందే గుర్తించి మెరుగైన చికిత్సతో మళ్లీ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చేందుకు స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహించాల్సిన అవసరం ఉన్నదని మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయపడ్డారు. హ
క్యాన్సర్.. ఆ మాటే వెన్నులో వణుకు పుట్టిస్తుంది. మనిషికి మొదటిసారిగా బతుకు పోరాటం అంటే ఏమిటో రుచి చూపిస్తుంది. రుగ్మతను ఎదుర్కోవడమే కాదు, మహమ్మారిని వదిలించుకోవడానికి జరిగే వైద్యమూ అంతే క్లిష్టంగా ఉంటు
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. తాను క్యాన్సర్ బారినపడ్డట్లు తెలిపారు. ముందుగా గుర్తించి చికిత్స తీసుకోవడం వల్లే తాను బతికానన్నారు. క్యాన్సర్ వచ్చిందని చెప్పేందుకు ఎలాంటి భ�
హెపటైటిస్ (కాలేయ సంబంధిత వైరస్) వ్యాధి ఒకరి నుంచి మరొకరికి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఆలస్యం చేస్తే కాలేయానికి క్యాన్సర్ సోకి మనిషి మృత్యువాతపడే ప్రమాదముంది.
ఆరు నెలలుగా క్యాన్సర్తో బాధపడుతూ దవాఖానల చుట్టూ తిరుతున్నాడు ఓ ఇంటి పెద్ద. అయినా అతడిని కాపాడుకునేందుకు అప్పులు చేసి, గుడిసె, స్థలం అమ్మి రూ.10 లక్షలు ఖర్చుపెట్టింది ఆ నిరుపేద కుటుంబం.
మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ప్రారంభించిన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు 70వేల మంది మహిళలకు పరీక్షలు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 100 ఉమెన్ క్లి�
బోర్నవిటాలో హానికారక పదార్థాలున్నాయన్న ఆరోపణపై ఆ పౌడర్ ఉత్పత్తిదారు క్యాడ్బరీ మరింత చిక్కుల్లో పడింది. కొద్దిరోజుల క్రితం రేవంత్ అనే సోషల్మీడియా ఇన్లుయెన్సర్ బోర్నవిటాలో మోతాదుకు మించి చక్కెరతో�