Tirumala | ఈనెల 7 చంద్రగ్రహణం సందర్భంగా సాయంత్రం 3.30 గంటల నుంచి 8వ తేది ఉదయం 3 గంటల వరకు తిరుమల లోని శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
Illegal Pattas | హన్వాడ మండలంలోని మాదారం అమ్మాపూర్ శివారులో సర్వేనెంబర్ 72, 73లో అక్రమంగా పట్టా చేసిన వాటిని వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కరుణాకర్ గౌడ్ డిమాండ్ చేశారు.
Diwakar Rao | మంచిర్యాల ,అంతర్గంలో మధ్య గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన బ్రిడ్జిని రద్దు చేయడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు.
Teppottsavam | తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్చి 9న రాత్రి 7 గంటలకు తెప్పోత్సవాలు ప్రారంభమవుతాయని టీటీడీ అధికారులు వివరించారు.
TTD Rathasaptami | ఫిబ్రవరి 4వ తేదీన తిరుమలలో జరగనున్న రథసప్తమి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేసినట్లు ఈవో పేర్�
Tirumala | వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
DSC notification | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాత డీఎస్సీ నోటిఫికేషన్ ను రద్దు చేసింది. కొత్త నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తుండడంతో ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ జీవో జారీ చే�
Tirumala | శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల ( Salakatla Theppotsavam) సందర్భంగా తిరుమలలో నాలుగురోజుల పాటు పలు సేవలను రద్దు చేశారు. మార్చి 20 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్న తెప్పోత్సవాల సందర్భంగా మార్చి 20, 21వ తేదీల్లో సహస్రదీపాలంకార స�
Michang typhoon | ఏపీలో పలు తీర ప్రాంతాల్లో ‘మిచాంగ్’ తుఫాన్ (Michang typhoon) ప్రభావం వల్ల దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలోని రైల్వే అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
Trains | దక్షిణ మధ్య రైల్వే జోన్, సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ ఆధ్వర్యంలో కలిపి మొత్తం 36 రైలు సర్వీసును రద్దు చేస్తూ సోమవారం రైల్వే అధికారులు (Railway Officers) నిర్ణయం తీసుకున్నారు.
Yadadri | యాదాద్రి, భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి(Laxmi Narasimha Swamy) ఆలయంలో ఈనెల 27 నుంచి రెండు రోజుల పాటు పవిత్రోత్సవాలు (Pavitrotsavam) నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహాణాధికారి ఎన్.గీత ( EO ) వెల్లడిం�
Srisailam Temple | ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 15 వరకు నిజ శ్రావణమాసం (Shravanamasam ) సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో ఆర్జిత, సామూహిక అభిషేకాలను నిర్దేశిత తేదీల్లో నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ( EO ) వెల్లడించార�