Michang typhoon | ఏపీలో పలు తీర ప్రాంతాల్లో ‘మిచాంగ్’ తుఫాన్ (Michang typhoon) ప్రభావం వల్ల దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలోని రైల్వే అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
Trains | దక్షిణ మధ్య రైల్వే జోన్, సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ ఆధ్వర్యంలో కలిపి మొత్తం 36 రైలు సర్వీసును రద్దు చేస్తూ సోమవారం రైల్వే అధికారులు (Railway Officers) నిర్ణయం తీసుకున్నారు.
Yadadri | యాదాద్రి, భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి(Laxmi Narasimha Swamy) ఆలయంలో ఈనెల 27 నుంచి రెండు రోజుల పాటు పవిత్రోత్సవాలు (Pavitrotsavam) నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహాణాధికారి ఎన్.గీత ( EO ) వెల్లడిం�
Srisailam Temple | ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 15 వరకు నిజ శ్రావణమాసం (Shravanamasam ) సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో ఆర్జిత, సామూహిక అభిషేకాలను నిర్దేశిత తేదీల్లో నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ( EO ) వెల్లడించార�
Tirupati | తిరుపతి(Tirupati)లోని శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 24 నుంచి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు జరుగనున్నాయి.