గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దీనికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నైతిక బాధ్యత వహిస్తూ టీజీపీఎస్సీ చైర్మన్, సభ్యులు వెంటనే రాజీనామా చేయాలని శాతవాహన యూనివర్సిటీ మెయిన్ గేటు వద్ద బీఆర
Daku Maharaj | వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుపతిలో టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను రద్దు చేసుకున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది .
Kothakonda jathara | హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో ఉచిత వీఐపీ దర్శనం(Free VIP darshanam) రద్దు(Canceled) చేసినట్లు ఆలయ ఈవో కిషన్రావు గురువారం వెల్లడించారు.
తిరుమల :తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఈరోజు నిర్వహించాల్సిన పౌర్ణమి గరుడసేవను తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహించడం ఆనవాయితీ.
Hyderabad police commissioner orders closure of Numaish | అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) పూర్తిగా రద్దయింది. రాష్ట్రంలో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది నుమాయిష్ను రద్దు చేయాలని హైదరాబాద్ సీపీ కార్యాలయ�
Novak Djokovic | ప్రపంచ నంబర్వన్ నోవాక్ జొకోవిచ్కు (Novak Djokovic) మెల్బోర్న్లో ఊహించని పరిణామం ఎదురైంది. కరోనా టీకా తీసుకోకపోవడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం జొకో ఎంట్రీ వీసాను రద్దు చేసింది
లక్నో: ప్రశ్నాపత్రం లీక్ కావడంతో ఆదివారం జరుగాల్సిన ఉత్తర ప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (యూపీ టెట్) రద్దైంది. వాట్సాప్ గ్రూప్లో పేపర్ సర్క్యులేట్ కావడంతో పరీక్షను నిలిపివేశారు. దీంతో పరీక్షా కేంద్ర
cyclone gulab | గులాబ్ తుఫాను వల్ల దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. రైళ్లను పాక్షికంగా రద్దు చేయడంతోపాటో మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది.
బ్రెజిల్లో ‘కొవాగ్జిన్’ అత్యవసర వినియోగ అనుమతి రద్దు! | భారత్ బయోటెక్ కొవిడ్ టీకా కొవాగ్జిన్ అత్యవసర వినియోగ అనుమతిని బ్రెజిల్ రద్దు చేసింది. ఈ మేరకు టీకా అత్యవసరంగా వాడేందుకు అనుమతిని
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తర్వాత తాజాగా ఢిల్లీ ప్రభుత్వం కూడా కన్వర్ యాత్రను రద్దు చేసింది. ఈ ఏడాది కూడా కన్వర్ యాత్రకు అనుమతి ఇవ్వడం లేదని ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ (డీడీ�
శ్రీనగర్ : కరోనా మహమ్మారి వ్యాప్తి నేపధ్యంలో భక్తి శ్రద్ధలతో యాత్రికులు చేపట్టే అమర్నాధ్ యాత్రను వరుసగా రెండో ఏడాది కూడా అధికారులు రద్దు చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స