Patakhe Nahi Diya Jalao | పటాకులపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఈ నెల 27న ‘పటాకులు కాదు.. దీపాలు వెలిగించండి’ (Patakhe Nahi Diya Jalao) కార్యక్రమానికి
హుజూరాబాద్: హుజురాబాద్ పట్టణంలోని 19 వార్డులో సిద్దిపేట కార్పొరేటర్ గుడాల శ్రీకాంత్, టీఆర్ఎస్ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు గందే సాయిచరణ్, మైనార్టీ నాయకుడు షేక్ ఫయాజ్లు సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహ
సీసీసీ నస్పూర్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం నస్పూర్ మున్సిపాలిటీకి చెందిన టీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ �
రెబ్బెన : హుజురాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాసయాదవ్ గెలుపు కోసం ప్రచారం చేయటానికి సోమవారం బెల్లంపల్లి ఏరియా టీబీజీకేఎస్ నాయకులు హుజురాబాద్కు తరలివెళ్లారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ బెల్�
పెనుబల్లి: హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేస్తున్న గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలుపు కోసం వీణవంకలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచారంలో వీఎం.బంజ�
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కమలాపూర్ రూరల్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ను భారీ మెజారిటీతో గెలిపించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అండగా నిలువాలన
రెబ్బెన : హుజురాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాసయాదవ్ గెలుపు కొసం బెల్లంపల్లి ఏరియా టీబీజీకేఎస్ శ్రేణులు ఆదివారం విస్తృత ప్రచారం నిర్వహించినట్లు టీబీజీ
రాజీనామా ఎందుకు చేశారో ఈటల చెప్పలేదు నల్ల చట్టాలు చేసిన బీజేపీలో ఎందుకు చేరారు రైతుల ఉసురుతీసిన పార్టీకి ఎందుకు ఓటెయ్యాలె? మొసలి కన్నీళ్లకు మోసపోవద్దు కన్నూరు ధూంధాంలో మంత్రి హరీశ్రావు గెల్లుకు 25 వేల �
శ్రీరాంపూర్ : హుజురాబాద్ నియోజక వర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపిస్తేనే నియోజక వర్గం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ కేంద�
షూటింగ్, బ్యాడ్మింటన్ పుట్టినిల్లు తెలంగాణ : మంత్రి శ్రీనివాస్గౌడ్ | బ్యాడ్మింటన్, షూటింగ్ క్రీడలకు తెలంగాణ పుట్టినిల్లు అని రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ స�
మంత్రి కొప్పుల | వరంగల్ అర్బన్ : వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం 33, 36 వార్డులలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు.
మంత్రి సత్యవతి| ఎన్నికలు రాగానే కొన్ని పార్టీలు పెద్దపెద్ద మాటలు చెబుతాయని, తర్వాత చేసేది శూన్యమని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. కానీ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటమేరకు అభివృద్ధి చేసి చూపిస్తారని వెల�