రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ షెడ్యూల్డ్ కులాలు (రిజర్వేషన్ల హేతుబద్దీకరణ) చట్టం-2025 పేరిట గెజిట్ విడుదల చేసింది. ఇది తక్షణం అమల్లోకి వచ్చినట్టు స్పష్టంచేసింది. ఎస్సీలకు ఇప్పటివరకు ఉమ్మడిగా అమలైన రిజర్వేష�
అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టా న్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, అందుకు సంబంధించిన జీవో ను జారీ చేయనున్నట్టు క్యాబినెట్ సబ్కమిటీ చైర్మన్, మంత్రి
రైతు భరోసా కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న రైతులకు మాత్రమే ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించనున్నది. రైతు భరోసా కోసం రైతుల నుంచి దరఖాస్తు తీసుకోవాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించ�
రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతు భరోసాలో షరతులు, కోతలకు శనివారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపనున్నది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన శనివారం సచివాలయంలో మంత్రిమండలి సమావేశం కానున్నది.
తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం సగం ముగిసినా ఆదాయ లక్ష్యాలను సాధించలేకపోయింది. ఇప్పటివరకు బడ్జెట్ ఆదాయ లక్ష్యంలో కేవలం 39.41 శాతమే ఆర్జించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా మారడంతో ఆదాయ పెంపు
కొత్త రేషన్కార్డుల జారీకి సిద్ధమవుతున్న ప్రభుత్వం ఎవరెవరికి ఇవ్వాలనేదానిపై ఓ నిర్ణయానికి వచ్చింది. పట్టణ ప్రాంతా ల్లో రేషన్కార్డుల జారీకి రూ. 2 లక్షల వార్షిక ఆదాయ పరిమితి విధించాలని నిర్ణయించినట్టు �
రాష్ట్ర ప్రభుత్వం జీవో 317, జీవో 46పై నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ గురువారం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయ్యింది. మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్తో కూడిన స
Cabinet Sub-Committee | డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అధ్యక్షతన ప్రజా పాలన(Prajapalana)పై క్యాబినెట్ సబ్ కమిటీ( Cabinet Sub-Committee) సమావేశం ప్రారంభమైంది.
Six Guarantees | ఆరు గ్యారెంటీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. సబ్ కమిటీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా మంత్రులు శ్రీధర్బాబు, పొం�
CM KCR | వీఆర్ఏల సర్దుబాటుపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. వీఆర్ఏల విద్యార్హతలు, సామర్థ్యాన్ని బట్టి ఇరిగేషన్తో సహా ఇతరశాఖల్లో సర్దుబాటు చేసి సేవలను విస్తృతంగా
అతి సామాన్యులే కేంద్రంగా ప్రభుత్వ పథకాలు రూపొందితే అవి వాస్తవ జన జీవిత మార్పునకు బలమైన పునాదులేస్తాయి. ఇలాంటి విధానాలు సామాజిక, ఆర్థిక సమానత్వానికి దారితీస్తాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అదే చేస్తున్�
ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో తనకు తానే పోటీ. ప్రైవేటురంగంలో కొలువుల సృష్టి పరంగానూ తనకు తానే పోటీ. స్వయం ఉపాధికి ఊతం ఇవ్వడంలోనూ తనకు తానే పోటీ. కులవృత్తులను పటిష్టం చేయడంలోనూ తనకు తానే పోటీ.