జీవో 58, 59 కింద ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రివర్గ ఉప సంఘం ఆదేశించింది. వారం, పది రోజుల్లో ప్రక్రియను పూర్తి చేసి, పట్టాలను మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా పంపిణీ చేసేందుకు చర్యలు తీసు�
రాష్ట్రంలో 30 వేల విద్యాసంస్థలకు టీ-ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్లు కల్పించాలని మన ఊరు -మన బడి కార్యక్రమంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, గిరిజన ఆశ్రమ ప
క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ | రాష్ట్ర వ్యాప్తంగా పోడు రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ శుక్రవారం మరో మారు భేటీ అయింది.