పేద, మధ్య తరగతి విద్యార్థులకు విద్యను దూరం చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సు పాస్ ఛార్జీలు పెంచిందని, తగ్గించకపోతే తిరుగుబాటు తప్పదని తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రటిక్) పెద్దపల్లి జి�
Bus Pass | విద్యార్థులకు బస్సు పాస్ల జారీ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమవుతుందని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆర్టీసీ బస్సులో జన్మించిన చిన్నారికి జీవిత కాలంపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్పాస్ అందిస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోమవారం ప్రకటించారు. బస్లో కాన్పు చేసిన ఆశాకార్యకర్త మల్�
మెట్రో ఎక్స్ప్రెస్ బస్పాస్ కలిగిన ప్రయాణికులు లహరి, రాజధాని, గరుడ ప్లస్, ఈ-గరుడ త దితర ఏసీ సర్వీసుల్లో 10శాతం రాయితీని పొందొచ్చని ఆర్టీసీ తెలిపింది.
TSRTC | మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్సుల్లో రద్దీ పెరిగిన నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జారీ చేసే ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను ఉపసంహరించుకుంద
నష్టాల బాట నుం చి ఆర్టీసీ లాభాల బాట పట్టింది. ఇందుకోసం వినూత్న కార్యక్రమాలతో ప్రయాణికులను ఆకట్టుకుంటున్నది. సంస్థ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ సంస్థను ప్రజలకు మరింత చేరువ చేయడానికి కృషి చేస్తున్�
MLA Krishnamohan Reddy | విద్యార్థులు శ్రద్ధగా, పట్టుదలతో చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. హెచ్ఎం ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలోని ధరూ�
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గ్రామాల నుంచి చదువుకోవడానికి పట్టణాలకు వచ్చే విద్యార్థులకు గతంలో 5వ తరగతి విద్యార్థుల వరకు మాత్రమే ఉండగా, ప్రస్తుతం పదో తరగతి వరకు ఉచితంగా బస
ఆర్టీసీ గ్రేటర్ జోన్ పరిధిలో బస్పాస్కు సంబంధించిన సెక్షన్ను సికింద్రాబాద్లోని రేతిఫైల్లో రెండో అంతస్తు నుంచి మొదటి అంతస్తుకు మార్చారు. ఈ మేరకు శుక్రవారం నూతన బస్పాస్ సెక్షన్ను ఆర్టీసీ గ్ర�
TSRTC | రాష్ట్రంలో నెలవారీ బస్పాస్ వినియోగదారులకు ఇకపై ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో కిలోమీటర్ల ఆధారంగా పాస్లను జారీచేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న శ్లాబ్ విధానాన్ని ఎత్తివేస�