9మంది సంగారెడ్డి దవాఖానకు.. 14 మందికి విరిగిన కాళ్లు, చేతులు, పలువురికి గాయాలు మర్పల్లి : ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బొల్తాపడిన సంఘటన మర్పల్లి మండలంలోని గురంగట్టు తండా సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. ప్రయాణ
accident : బిహార్ రాజధాని పట్నా జయప్రకాష్ నారాయణ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ బస్సు అదుపుతప్పి ఇద్దరు ఎయిర్లైన్స్ ఉద్యోగులను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగా�
Bus accident: మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు వెనుక భాగం పూర్తిగా నదిలోకి జారిపోయినా.. అందులోని ప్రయాణికులు మాత్రం
అంకారా : టర్కీలో జరిగిన బస్సు ప్రమాదంలో 12 మంది మృతిచెందగా మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలస కూలీలతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి ఓ గుంతలో పడటంతో బస్సు న�
తిరుపతి | తిరుపతిలోని కర్నాల వీధిలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సు అదుపు తప్పి జనంపైకి దూసుకు వెళ్లింది. |
గ్వాలియర్ : మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో మంగళవారం విషాద సంఘటన చోటుచేసుకుంది. బస్సు బోల్తా పడిన దుర్ఘటనలో ఇద్దరు వలస కార్మికులు మృతిచెందగా మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డ�
పసర: శ్రీలంకలో బస్సు లోయలో పడింది. ఆ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు మరణించారు. మరో 31 మంది గాయపడ్డారు. పసార వద్ద ఉన్న మోనెరగాలా-బదుల్లా రోడ్డు దగ్గర ఇవాళ ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు మీద ను