వారంతా 20 ఏళ్ల క్రితం జగిత్యాల పట్టణంలోని గీతా విద్యాలయం పాఠశాలలో విద్య నభ్యసించారు. ప్రస్తుతం దేశ, విదేశాలలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ జీవితములో స్థిరపడ్డారు. విద్యాబుద్ధులు నేర్పి, జీవితంలో తాము ఉన్�
వ్యక్తి నిర్మాణంతోనే దేశ నిర్మాణం జరుగుతుందని ఆర్ఎస్ఎస్ జిల్లా బాధ్యు డుడాక్టర్ భీమనాతిని శంకర్ పేర్కొన్నారు. గురువారం పెగడపల్లి మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 పూర్తి చే�
మల్యాల-పోచంపల్లి నక్కల ఒర్రెపై వంతెన నిర్మించాలని కాల్వశ్రీరాంపూర్ మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ డిమాండ్ చేశారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మల్యాల-పోచంపల్లి గ్రామాల మధ్య�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనురు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి కోరారు. కొలనురు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఆయ�
బాసరలో పునర్నిర్మించే ఆలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బాసర ఆలయం పునర్నిర్మాణ పనుల్లో భాగంగా శ
చారిత్రక మూసీ, ఈసీ నదులపై ఏకకాలంలో 15 చోట్ల కొత్త వంతెనల నిర్మాణానికి కీలక అడుగు పడింది. పర్యాటకానికి మరింత వన్నె తీసుకువచ్చే విధంగా రూపొందించిన డిజైన్ను ఖరారు చేశారు. ఈ నెలాఖరులోగా ప్రభుత్వ అనుమతితో హెచ
కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అత్యాధునిక ప్రమాణాలతో అత్యంత అద్భుతంగా నిర్మిస్తున్నామని, ఏడాదిన్నరలోనే పూర్తి చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొ�
ప్రతి ఒకరిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శరీర దృఢత్వం, మానసిక ఉల్లాసం నగర ప్రజలకు కల్పించేందుకు తెలంగాణ పట్టణ క్రీడా పథకం ద్వారా గ్రేటర్ పరిధిలో 450 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నట్లు నగ�
దేశ రాజధాని ఢిల్లీలోని కుతుమ్మినార్ నిర్మాణంపై వివాదం కొనసాగుతున్నది. తాజాగా కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రహ్లద్ పటేల్ కూడా ఇందులో చేరారు. 27 ఆలయాలు కూల్చి కుతుబ్మినార్ను నిర్మించారనే వాదనను ఆయన పు�
భువనేశ్వర్: ఒడిశాకు చెందిన ఒక రైతు సొంతంగా సోలార్ కారును తయారు చేశారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 300 కిలోమీటర్ల వరకు నడుస్తుందని తెలిపారు. మయూర్భంజ్లోని కరంజియాకు చెందిన సుశీల్ అగర్వాల్, లాక్డౌన్