Building collapse | పురాతన భవనం కుప్పకూలిన (Building collapse) ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని విరార్లో భవనం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 17కి పెరిగింది. రాత్రిపూట కొనసాగిన సహాయక చర్యలో మరో మూడు మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు గురువారం తెలిపారు.
Building collapse | భవనం కుప్పకూలిన (Building collapse) ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని దర్యాగంజ్ (Daryaganj) పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
Building Collapse | ఝాలవర్ జిల్లా మనోహర్ థానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల భవనం ఒక్కసారిగా కూలిపింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్�
Building Collapse | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం సీలంపూర్ (Seelampur) ప్రాంతంలో నాలుగంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది (Building Collapse).
Building collapse | దేశ రాజధాని ఢిల్లీలో ఓ వాణిజ్య భవనం కుప్పకూలింది. భవన శిథిలాల కింద నలుగురైదుగురు చిక్కుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఢిల్లీలోని రోహిణి ఏరియాలోగల సెక్టార్ 7లో బుధవారం సాయంత్రం 4.15 గంటలకు ఈ ప్�
ఢిల్లీలోని ముస్తఫాబాద్ ప్రాంతంలో శనివారం నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. నార్త్ ఈస్ట్ జిల్లా అదనపు డీసీపీ సందీప్ లాంబా తెలిపిన వివరాల ప్రకారం, సహాయక బృందాలు
Building Collapses | తూర్పు ఢిల్లీలోని ముస్తఫాబాద్ ప్రాంతంలో ఆరు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు మృత్యువాతపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. ఢిల్లీ పోలీస�
ఆరంతస్తుల భవనం కూలిన ప్రమాదంలో మేస్త్రీలు కామేశ్వరరావు, ఉపేందర్ మృతిచెందడంతో వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్, వామపక్షాల నాయకులు శుక్రవారం ధర్నా చేశారు. బాధిత కుటుంబాలకు న్యా
ఆరంతస్తుల భవనం కూలిన ప్రమాదంలో రెండో మేస్త్రీ ఉపేందర్ కూడా విగతజీవుడయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో సహాయక బృందాలు అతడి మృతదేహాన్ని శిథిలాల నుంచి బయటకు తీశాయి. భద్రాచలం పట్టణంలోని పంచాయ�
భద్రాచలం (Bhadrachalam) ప్రభుత్వ దవాఖాన వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. భవనం కుప్పకూలిన ఘటనలో శిథిలాల కిందపడి చనిపోయిన మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కుల సంఘాలు, వామపక్ష, కుల సంఘా నాయకులు, తాపీమేస్త్రి ఉపే
Bhadrachalam | శ్రీపతి సేవా ట్రస్టు పేరిట భద్రాచలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఆరు అంతస్థుల భవనం బుధవారం కూలిన ఘటన విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే.
భద్రాచలం పట్టణంలో బిల్డింగ్ కుప్పకూలి మృతి చెందిన ఏడుగురు కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకుడు సిలివేరి నరసింహారావు ప్రభుత్వాన్ని
భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం కుప్పకూలిన (Building Collapse) ఘటనలో ఓ కార్మికుడు మృతిచెందాడు. శిథిలాల కింద చిక్కుకున్న చల్ల కామేశ్వరరావు అనే వ్యక్తిని సహాయక బృందాలు వెలికితీశాయి. తీవ్రంగా గాయపడి కొనఊపి�