అబద్ధపు హామీలు, జూటా మాటలతో రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి దగా చేసింది. పంద్రాగస్టు నాటికి రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్�
పదాల గాంభీర్యానికి తక్కువ లేదు. పదే పదే రాహుల్ భజనకూ లోటు లేదు. పరనింద ఆపలేదు. కానీ, పద్దు లెక్కల్లోనే తేడా కొట్టింది! సంక్షేమానికి కోతపెట్టింది! ఎన్నికల ముందరి హామీలు.. భట్టి పద్దులో వట్టి కోతలుగా, గట్టి వ�
CPI : కేంద్ర బడ్జెట్ గురించి ప్రభుత్వం ఏం చెప్పినా మోదీ సర్కార్ను కాపాడుకునేందుకే ఈ బడ్జెట్ ముందుకొచ్చిందనేది వాస్తవమని సీపీఐ నేత అన్నీ రాజా అన్నారు.
పెరిగిన రెవెన్యూ వసూళ్లతో వచ్చిన ఉత్సాహం నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరాని (2024-25)కి దేశ జీడీపీలో ద్రవ్యలోటును 4.9 శాతానికే కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నది కేంద్ర ప్రభుత్వం.
ఇండస్ట్రియల్ కారిడార్లకు బడ్జెట్లో నిధులు కేటాయిస్తే తెలంగాణకు మరిన్ని పరిశ్రమలు వచ్చే ఆస్కారం ఉండగా, తాజా పరిణామాలతో వీటి కోసం మరికొంతకాలం వేచిచూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ప్రజాకర్షక విధానాలను పక్కనపెట్టి సమర్పించిన బడ్జెట్లో కేంద్రం సహజంగానే ద్రవ్యలోటును కట్టడి చేస్తూ ప్రతిపాదించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 5.1 శాతానికి, 2025-26లో 4.5 శాతం లోపునకు తగ్గిస్�
IT Returns | లోక్సభ ఎన్నికల వేళ వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25) తాత్కాలిక బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. వేతన జీవులకు నిరాశే మిగిల్చారు.
Budget 2024-25 | వేతన జీవులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీ రిలీఫ్ కల్పించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి తాత్కాలిక బడ్జెట్ ప్రతిపాదిస్తూ.. వేతన జీవులకు కొత్త ఆదాయం పన్ను విధానం ప్రకటించారు.
PM KISAN Yojana | పంటల సాగులో అన్నదాతలకు చేయూతనిచ్చేందుకు దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ యోజన పథకం కింద 11.8 కోట్ల మంది రైతులకు ఆర్థిక సాయం అందజేశామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
Budget 2024-25 | దశల వారీగా సమయోచితంగా రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.