BJP Govt | వరుసగా ఆరో ఏడాదీ కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం నెరవేరే అవకాశాలు కన్పించడం లేదు. ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరంలో పీఎస్యూల వాటాల్ని విక్రయించి రూ. 51,000 కోట్లు సమీకరించాలని నిరుడు బడ్జెట�
రాబోయే మధ్యంతర బడ్జెట్లో తయారీ, మౌలికాభివృద్ధి రంగాలకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేయాలని దేశీయ పారిశ్రామిక వర్గాలు కోరుకుంటున్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందు.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను పార్లమె
లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు.
Telangana |రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సవాళ్లు మనముందు ఉన్న లక్ష్యాలు, ఉన్నది ఉన్నట్లు ప్రజలకు చెప్పేద్దామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. అసలైన తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని బడ్జెట్ తయారు చేయాలని అ
Telangana Budget | రాష్ట్ర బడ్జెట్పై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం 2024-25 ఏడాదికి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుందా? లేదా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను పెడుతుందా? అనే సందేహాలు వ్యక్త�