ఎరువుల ధరలు, సబ్సిడీపై కేంద్రం బుధవారం ప్రకటన చేసింది. ఈసారి ఎరువుల ధరలు పెంచడం లేదని, వానాకాలానికి గానూ రూ.1.08 లక్షల కోట్ల సబ్సిడీ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు క్యాబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి మా
‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్' అంటూ ప్రధాని మోదీ ఇస్తున్న నినాదాలన్నీ గాలిలోనే కలిసిపోతున్నాయి. మాటలు కోటలు దాటుతున్నా కాలు గడప దాటని పరిస్థితి. కేంద్ర పథకాలన్నీ పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగానే మిగులుతున�
తమ ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని, ప్రస్తుత బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ.6,229 కోట్లు కేటాయించిందని ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
బడ్జెట్ ప్రకటన వచ్చేసింది. వచ్చే ఏడాదికి ఎలాంటి ట్యాక్స్ ప్లానింగ్ ఉండాలో కొద్దోగొప్పో స్పష్టత వచ్చే ఉంటుంది.
అయితే కొత్త ట్యాక్స్ పద్ధతిని ఎంపిక చేసుకోవాలా.. పాత దానిలోనే కొనసాగాలా అనే అంశంపై ఇప్ప�
బడ్జెట్ ప్రసంగంలో నిర్మల చెప్పిన చాణక్యనీతి వాక్యం అదే చెప్తున్నది. ‘కార్యం పురుషకారేణ, లక్ష్యం సంపద్యతే’... మానవ ప్రయత్నం గట్టిగా ఉంటే, లక్ష్యం తప్పక సిద్ధిస్తుంది!!
కేంద్రం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు మళ్లీ రిక్తహస్తమే మిగిలింది. అభివృద్ధికి సంబంధించి ఏ ఒక్క అంశంపైనా స్పష్టతనివ్వలేదు. ఎక్కడా కనీస కేటాయింపులు లేవు. ట్రిపుల్ ఐటీ,
వైద్యరంగంలో తెలంగాణపై కేంద్రం వివక్ష కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్ర సర్కారు ఎన్నిసార్లు విన్నవించినా ఒక్క మెడికల్ కాలేజీ కేటాయించకుండా మోసం చేసిన మో దీ సర్కారు ఇప్పుడు నర్సింగ్ కాలేజీల విషయంలోనూ మొండి�
పర్యావరణహిత, సేంద్రియ సాగుకు ప్రోత్సాహం పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పీఎం ప్రణామ్' పథకానికి సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కీలక విషయాలు వ
మన దేశంలో వరుసగా ఐదు సార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన వారిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరో మంత్రిగా రికార్డు సృష్టించారు. సీతారామన్ బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2023-24
కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మరోసారి మొండిచెయ్యే చూపారు. జిల్లాకు సంబంధించిన కేంద్ర ప్రాజెక్టుల ఊసే లేకుండా పోయింది. పోచంపల్లి ఐఐహెచ్టీ ఏర్పాటు, ఫ్లోరైడ్ మిటిగేషన్ రీసెర్చ్ సెంటర్ డ
ఆదివాసీ కుటుంబాలను సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం ఈ పథకాన్ని తీసుకురాబోతున్నది. ఈ మిషన్ కోసం వచ్చే మూడేండ్లకు గానూ కేంద్రం రూ.15 వేల కోట్లు ఖర్చు చేయనున్నది.
‘ద కింగ్ మస్ట్ కలెక్ట్ ట్యాక్సెస్ ఇన్ ఎకార్డెన్స్ విత్ ధర్మ (ధర్మం ప్రకారం.. రాజు తప్పనిసరిగా పన్నులు వసూలు చేయాలి)’.. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా మహాభారతం శాంతిపర్వంలోని ఈ వ్యాఖ్యలను
కేంద్రంలో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ప్రభుత్వ రంగసంస్థల అమ్మకాలపై కన్నేసింది. ప్రభుత్వరంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయన్న సాకు చెప్పి తెగనమ్మడమే పనిగా పెట్టుకున్నది.