ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.118 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది గ్రాన్యూల్స్ ఇం డియా. 2023-24 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.126 కోట్ల లాభంతో పోలిస్తే 6 శాతం తగ్గినట్లు బ
దేశీయ స్టాక్ మార్కెట్లను నష్టాలు వీడటం లేదు. ఈ ఏడాది మొదలు సూచీలు ఒడిదొడుకుల్లోనే కదులుతున్నాయి. మెజారిటీ మదుపరులు లాభాల స్వీకరణకే పెద్దపీట వేస్తున్నారు.
Stock markets | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ ఫ్లాట్గా ముగిశాయి. బుధవారం ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయి. ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్�
ఎంటీఎన్ఎల్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రుణాల చెల్లింపుల్లో సంస్థ విఫలమైంది. పలు బ్యాంకుల వద్ద తీసుకున్న రూ. 5,492 కోట్ల రుణంతోపాటు రూ.234.28 కోట్లు వడ్డీ కలుపుకొని రూ.5,726.29 కోట్ల రుణాలు చెల్లింపుల్లో విఫలమైంది.
దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.7,621 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
SSC Exam Fee | తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపులకు సంబంధించిన షెడ్యూల్ను గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ విడుదల చేశారు. ఈ నెల 18వ తేదీ వరకు విద్యార్థులు ఫీజు చెల్లించేందుకు అవక
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.1,341.5 కోట్ల కన్సాలిడేటెడ్ నికర ల�
దేశీయ స్టాక్ మార్కెట్లలో మరో కొత్త సంవత్సరం మొదలైంది. దీపావళి పండుగను పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజీ (ఎన్ఎస్ఈ)ల్లో నిర్వహించిన �
దేశీయ స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడిదొడుకులు చోటుచేసుకుంటున్నాయి. జాతీయ, అంతర్జాతీయ పరిణామాల నడుమ మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక
దేశీయ స్టాక్ మార్కెట్లు ఆల్టైమ్ హైల్లో కదలాడుతున్నాయి. మదుపరులు పెట్టుబడులకే పెద్దపీట వేస్తున్నారు. గత వారం ట్రేడింగ్లో శుక్రవారం ఒక్కరోజే సెన్సెక్స్ 1,360, నిఫ్టీ 375 పాయింట్లు పెరిగాయి. ఈ క్రమంలోనే వ�
సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ)ను.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తేదీల్లో ప్రైమరీ మార్కెట్ నుంచి లేదా ఎన్ఎస్ఈ, బీఎస్ఈల ద్వారా సెకండరీ మార్కెట్ నుంచి కొనవచ్చు.
వాటాదారులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) వినాయక చవితి పండుగ కానుకను అందించింది. 1:1 బోనస్ షేర్ల జారీకి ఆ సంస్థ బోర్డు గురువారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్లో రిలయన్స్ పే�