Harish Rao | ఎమ్మెల్సీ కవిత అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మనోధైర్యం దెబ్బతీయాలని బీజేపీ ప్రయత్నిస్తుందని ఆయన తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కల�
Krishank | ఎమ్మెల్సీ కవిత మీద ఈడీ సోదాలపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ స్పందించారు. ఎక్కడ అయితే ఎన్నికలు ఉంటాయో.. అక్కడికి మోదీ కంటే ముందు ఈడీ వెళ్తుందని ఆయన విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది వ�
Harish Rao | రాష్ట్రంలోని ప్రతి మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం7500 రూపాయలు బాకీ పడిందని హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలో 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.2500 ఇచ్చి మహాలక్ష్ములను చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల
Harish Rao | కేసీఆర్ కిట్లలో పోటీ పడితే.. రేవంత్ రెడ్డి తిట్లలో పోటీ పడుతున్నాడని బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. 100 రోజుల్లో రేవంత్రెడ్డి ఏమైనా సాధించారా? అంటే పది సార్లు ఢిల్లీ వెళ్లొచ్చారని అన్నారు
బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు దోహదం చేస్తుందని బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. నాగర్కర్నూల్ స్థానాన్ని బీఎస్సీ అప్పగిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుక
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనను గాలికొదిలేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. గ్రామాల్లో తాగు నీరు రావడంలేదని, సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. ప్రజలకు సేవ చే�
దశాబ్దకాలంగా పార్టీ అధికారంలో లేకున్నా అంటిపెట్టుకుని, పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి కాకుండా, కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇస్తారా? ఇదెక్కడి న్యాయం? అంటూ కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. పా�
లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగే మరో ఇద్దరు అభ్యర్థులను బీఆర్ఎస్ ఖరారు చేసింది. మాల్కాజిగిరి స్థానాన్ని రాగిడి లక్ష్మారెడ్డికి, ఆదిలాబాద్ను ఆత్రం సక్కుకు కేటాయించినట్టు పార్టీ అధినేత కేసీఆర్ గురు�
సుప్రసిద్ధ వైద్యులు, ప్రజానాయకుడు మాజీ ఎమ్మెల్యే నెమరుగొమ్ముల సుధాకర్రావు పేదల కోసం పరితపించిన మహోన్నతమైన వ్యక్తి. పేదల డాక్టర్గా పేరుగాంచిన ఆయన ఎందరినో ఆదుకున్నారు. సుధాకర్రావు ఎంతటి ఉన్నత విద్యా�
హైదరాబాద్లో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావును ఆసిఫాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, అనిల్జాదవ్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, బీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యద
కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని సీఎం రేవంత్రెడ్డి అభద్రతాభావంలో ఉన్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. గురువారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో డ
వ్యాపార నిమిత్తమే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను కలిశానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్లో చేరుతున్నట్టు వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.
బండి సంజయ్.. ఐదేండ్ల పదవీకాలంలో చేసిన అభివృద్ధిపై మాజీ ఎంపీ వినోద్కుమార్తో చర్చకు సిద్ధమా..? అని రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ సవాల్ విసిరారు.
సిరిసిల్లలో నేత కార్మికులు ఆందోళనకు దిగారు. గురువారం సీఐటీయూ, వపర్లూం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కొత్త బస్టాం డ్ వద్ద 24 గంటల రిలే దీక్ష చేపట్టగా, బీఆర్ఎస్ సంఘీభావం తెలిపింది.