ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభను విజయవంతం చేయాలని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు లకావత్ గిరిబాబు శనివారం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
సాధారణంగా తమ ఇంట్లో పెళ్లి ఉంటే బంధువులు, గ్రామస్థులకు పెండ్లికార్డులు పంచుతూ ఆహ్వానిస్తారు. కానీ.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామస్థులు మాత్రం తమ ఇంటి పార్టీ బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం
కేసీఆర్ ఆధ్వర్యంలో 2011 ఏప్రిల్ 27న గులాబీ జెండా పట్టుకొని టీఆర్ఎస్ పార్టీని స్థ్ధాపించినప్పుడు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి తమ పార్టీది మూణ్నాళ్ల ముచ్చట అన�
తెలంగాణ నుంచి కేసీఆర్ పేరును చెరిపేసేందుకు సీఎం రేవంత్రెడ్డి కుట్ర పన్నుతున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆరోపించారు. అది ఎప్పటికీ సాధ్యం కాదని, బీఆర్ఎస్ ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధ్య�
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభను పండుగలా నిర్వహించబోతున్నామని, ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చా�
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27 జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్ రైటింగ్ను నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ప్రారంభించారు. పెంట్లవెల్లిలో గులాబీ శ్రేణ
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్పోస్టర్లను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బుధవారం ఆవిష్కరించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మెయిన్ సెంటర్
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ భారీ సభలో గులాబీ దళపతి, మాజీ సీఎం కేసీఆర్ మాటలు వింటే అధికార పార్టీ నాయకుల గుండెలు హడలెత్తిపోవాల్సిందేనని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జిల్లా నుంచి ప్రజలు భారీ గా తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి పిలుపు
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, ప్రస్తుతం ప్రజల చూపు బీఆర్ఎస్ వైపు ఉన్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయ
బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహణకు ఓ గిరిజన వృద్ధురాలు విరాళం అందజేసింది. తన వృద్ధాప్యంలో మాజీ సీఎం కేసీఆర్ ఆసరాగా నిలిచారని, సభ ఖర్చులకు తన పెన్షన్ డబ్బు రూ. వెయ్యిని అందజేసి పెద్ద మనసు చాటుకున్న ఘటన మహబ