కాంగ్రెస్ పాలనలో అవినీతి పెరిగిందని, రైతు వ్యతిరేక విధానాలకు ప్రభుత్వం పాల్పడుతున్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్ పితృవియోగ�
ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. గురువారం మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి రె�
ఈ నెల 27న నిర్వహించే బీఆర్ ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతదని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన కార్యాలయంలో సనత్ నగర్ నియో�
ఈ నెల 27న ఎలతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను సక్సెస్ చేద్దామని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కవిత నివా
‘ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవం అదరాలె. మహా సభకు రామదండులా కదిలిరావాలి. ప్రతి ఒక్కరూ చాలెంజ్గా తీసుకొని విజయవంతం చేయాలి. ప్రతి కార్యకర్త బాధ్యత మనమే తీసుకోవాలి. ఎ
బీఆర్ఎస్ పార్టీ 25 వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా రజతోత్సవాల ప్రారంభ సూచికగా వరంగల్లో నిర్వహించ తలపెట్టిన సభ సక్సెస్ కోసం గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో సన్నాహాక సమావేశం నిర్వహించిన సంగతి త
రాష్ట్ర ప్రజలంతా మళ్లీ కేసీఆరే సీఎం కావాలని కోరుకుంటున్నారని ఐసీడీఎస్ మాజీ రీజినల్ ఆర్గనైజర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు అత్తి సరోజ పేర్కొన్నారు.
క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఆ దివారం మండలంలోని కుటుకనూర్ గ్రామంలో రాజాపురం గుంటి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలను పురష్కరించుకొని నిర్వహించిన కేపీఎల్ క్రిక�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటినుంచే బీఆర్ఎస్ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని ఆ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ సీనియర్ నేతలను అరెస్ట్ చేసిన రేవంత్ ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెబుతామని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.
రైతు రుణమాఫీ విషయంలో గద్వాల, అలంపూర్ నియోజకవర్గానికి చెందిన రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆయా బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు కూడా ప్రభుత్వం మాఫీ చేయాలని బీఆర్ఎస్ నాయ�