బీఅర్ఎస్ రజతోత్సవ సభ కోసం హనుమకొండ జిల్లా ఎలతుర్తిలో రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూములను తిరి గి యథావిధిగా వారికి నాయకులు అప్పగించా రు. సభకు ముందు కొందరు వ్యక్తులు భూము ల హద్దులు చెడకొడుతున్నారని రాద్ధ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యూకే పర్యటన జయప్రదమైంది. ఐదురోజుల పాటు ఇంగ్లండ్లో పర్యటించిన ఆయన పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన విప్లవాత్మక విజయాలను వివరించారు.
‘కేసీఆర్ వంటి నాయకుడు మాకుంటే బాగుండు’ అని ఆంధ్రా మిత్రులు అంటుంటారు. ‘అనతికాలంలోనే కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టు సముదాయాన్ని కట్టడమైనా, యాదగిరి ఆలయాన్ని పునర్నిర్మించడమైనా, సచివాలయాన్ని గర్వకారణ�
BRS Rajatotsava Sabha | బీఆర్ఎస్ర జతోత్సవ సభకు ప్రజలు తండోపతండాలుగా తరలివెళ్లారు. అయితే సభ నేపథ్యంలో జనగామ-హైదరాబాద్ జాతీయ రహదారి వెంబడి వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి.
BRS Rajatotsava Sabha | రామాయంపేటలో మూలమలుపు వద్ద డ్రైవర్ లారీని వెనుకకు యూటర్న్ చేస్తుండగా బీఆర్ఎస్ శ్రేణులతో వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు అద్దం సైడ్కు పగిలిపోయి పాక్షికంగా ద్వంసం అయ్యింది.
KCR | సాధించుకున్న రాష్ట్రాన్ని కేసీఆర్ సకల జనుల ప్రగతి వేదికగా మార్చి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దారన్నారు. తెలంగాణ రాక ముందు గుక్కెడు తాగు, సాగునీటి కోసం, కరెంటు కోసం అష్టకష్టాలు పడ్డామని గుర్తు చేశారు.
BRS Rajatotsava Sabha | మార్పు అనే మాటకు మోసపోయిన తెలంగాణ ప్రజల్లో ఏడాదిన్నర కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల పూర్తి వ్యతిరేకత ఏర్పడిందన్నారు బీఆర్ఎస్ బచ్చన్నపేట మండల పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి. తమ నేతను కాద�
BRS Flag | బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో ఇవాళ నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది మండలాల్లో, పల్లెల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా సగౌరవంతో రెపరెపలాడింది. అలాగే ఎల్కతుర్తిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహి
Chalo Warangal | సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో కొండాపూర్ మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో ప్రతీ పల్లే నుంచి భారి నుంచి అతి భారీగా తరలివేల్లేందుకు ప్రతి కార్యకర్త భలే ఖుషి ఖుషీగా ఉన్నారు. తెలంగాణ ప
MLA Marri Rajasekhar Reddy | ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీని కేసీఆర్ స్థాపించి 25 సంవత్సరాల క్రితం పోరాటం ప్రారంభించారని మ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన �
BRS Rajatotsava Sabha | ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పిడికెడు మందితో కేసీఆర్ నాయకత్వాన పురుడు పోసుకున్న టీఆర్ఎస్ పార్టీ నిఖార్సయిన, నిస్వార్థ కార్యకర్తల మూలంగా ఎంతో ఎత్తుకు ఎదిగిందని, నేడు 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం
BRS Rajatotsava Sabha | బీఆర్ఎస్ నిర్వహించే ఓరుగల్లు రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకుడు షేక్ సోహెల్ పార్టీ శ్రేణులు, ప్రజలను కోరారు. ఝరాసంగం మండలంలోని ప్రతీ గ్రామం నుండి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పె
BRS Rajatotsava Sabha | బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అశోక్రెడ్డి, ఉపాధ్యక్షుడు బెస్త లక్ష్మణ్ తెలిపారు. బీఆర్ఎస్ (టీఆర్ఎస్)పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే ఈ సభ �
సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన రైతులు బండెనక బండి కట్టి ఎడ్ల బండ్లపై ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలివెళ్లారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మంగళవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర�